ETV Bharat / state

తిరుమలలో 23మంది దళారుల అరెస్టు

తిరుమలలో దర్శనం టికెట్లు, ప్రసాదాలను అధిక ధరలకు విక్రయిస్తున్నారన్న ఆరోపణలతో 23 మంది దళారులను పోలీసులు అరెస్టు చేశారు.

author img

By

Published : Oct 21, 2019, 9:11 PM IST

Updated : Oct 21, 2019, 9:24 PM IST

తిరమలలో దళారుల అరెస్టు

తిరుమలలో విజిలెన్స్ అధికారులు 23 మంది దళారులను అరెస్టు చేశారు. దర్శనం టికెట్లు, ప్రసాదాలను అధిక ధరకు విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దళారీ వద్ద రూ.14వేల 500కు 3 టికెట్లు, రూ.7 వేలకు 2 టికెట్లు పొందినట్లు భక్తులు తెలిపారు. దళారీ శ్రీనివాసులునాయుడిని తితిదే విజిలెన్స్ అధికారులు ప్రశ్నించారు. ఆతనికి సహకరిస్తున్న మరో 22 మంది అరెస్టు చేశారు. అరెస్టు అయినవారిలో ముగ్గురు తితిదే ఉద్యోగులున్నారు.

తిరుమలలో దళారుల అరెస్టు

తిరుమలలో విజిలెన్స్ అధికారులు 23 మంది దళారులను అరెస్టు చేశారు. దర్శనం టికెట్లు, ప్రసాదాలను అధిక ధరకు విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దళారీ వద్ద రూ.14వేల 500కు 3 టికెట్లు, రూ.7 వేలకు 2 టికెట్లు పొందినట్లు భక్తులు తెలిపారు. దళారీ శ్రీనివాసులునాయుడిని తితిదే విజిలెన్స్ అధికారులు ప్రశ్నించారు. ఆతనికి సహకరిస్తున్న మరో 22 మంది అరెస్టు చేశారు. అరెస్టు అయినవారిలో ముగ్గురు తితిదే ఉద్యోగులున్నారు.

తిరుమలలో దళారుల అరెస్టు

ఇదీ చదవండి

3 రోజుల పాటు... రాష్ట్రానికి వర్ష సూచన

sample description
Last Updated : Oct 21, 2019, 9:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.