ETV Bharat / state

మొదటి రెండు గంటల్లో.. 10 శాతం దాటని పోలింగ్

ఉదయం 9 గంటల వరకు కృష్ణా జల్లాలో 5 శాతం ఓటింగ్ రికార్డ్ అయ్యింది. నెల్లూరు జిల్లాలో 4.9 శాతం... విజయనగరం జిల్లాలో 4.8 శాతం... విశాఖ జిల్లాలో 6 శాతం... ప్రకాశం జిల్లాలో 5.2 శాతం... చిత్తూరు జిల్లాలో 4.5 శాతం... పశ్చిమ గోదావరి జిల్లాలో 9 శాతం ఓట్లు పోలయ్యాయి.

author img

By

Published : Apr 11, 2019, 11:00 AM IST

నత్తనడకన నడుస్తోన్న పోలింగ్

ఈవీఎంల మొరాయింపు కారణంగా మొదటి రెండు గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా తక్కువ పోలింగ్ శాతం నమోదైంది. ఉదయం 9 గంటల వరకు చాలా జిల్లాల్లో తక్కువ శాతం ఓట్లు పోలయ్యాయి. ఎన్నికల సంఘం తెలిపిన వివరాల ప్రకారం... ఓటింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి.

జిల్లా పోలింగ్ శాతం
కృష్ణా 5
నెల్లూరు 4.9
విజయనగరం 4.8
విశాఖపట్నం 6
ప్రకాశం 5.2
చిత్తూరు 4.5
పశ్చిమ గోదావరి 9

పోలింగ్ నిర్వహణ తీరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉందని ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ ప్రారంభమై 4 గంటలైనా ఇప్పటి వరకూ చాలా చోట్ల పోలింగ్ ప్రారంభం కాకపోవడంపై అసంతృప్తిగా వెనక్కి వెళ్లిపోతున్నారు. కొన్ని చోట్ల ఒక గుర్తుకు ఓటు వేస్తే మరో గుర్తుకు ఓట్లు పడుతున్నాయని ఆరోపించారు.

ఈవీఎంల మొరాయింపు కారణంగా మొదటి రెండు గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా తక్కువ పోలింగ్ శాతం నమోదైంది. ఉదయం 9 గంటల వరకు చాలా జిల్లాల్లో తక్కువ శాతం ఓట్లు పోలయ్యాయి. ఎన్నికల సంఘం తెలిపిన వివరాల ప్రకారం... ఓటింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి.

జిల్లా పోలింగ్ శాతం
కృష్ణా 5
నెల్లూరు 4.9
విజయనగరం 4.8
విశాఖపట్నం 6
ప్రకాశం 5.2
చిత్తూరు 4.5
పశ్చిమ గోదావరి 9

పోలింగ్ నిర్వహణ తీరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉందని ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ ప్రారంభమై 4 గంటలైనా ఇప్పటి వరకూ చాలా చోట్ల పోలింగ్ ప్రారంభం కాకపోవడంపై అసంతృప్తిగా వెనక్కి వెళ్లిపోతున్నారు. కొన్ని చోట్ల ఒక గుర్తుకు ఓటు వేస్తే మరో గుర్తుకు ఓట్లు పడుతున్నాయని ఆరోపించారు.

Intro:


Body:ap-tpt-78-11-poling-av-c13

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో సాధారణ ఎన్నికల పోలింగ్ సందర్భంగా వివిధ మండలాల్లో 20 శాతం వరకు ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు క్యూలలో గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది తంబళ్లపల్లె మండలం కోసు వారి పల్లి లో ఈవీఎంలు మొరాయించడంతో రెండు గంటలు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. ఇదే పరిస్థితి పెద్దతిప్ప సముద్రం ,ములకలచెరువు ,తంబాలపల్లి, పెద్దమండ్యం మండలాల్లో చోటు చేసుకుంది.
పనిచేయని ఈవీఎంలను మరమ్మతులు నిర్వహించే మళ్లీ పోలింగ్ ప్రారంభం అయిన అదే కేంద్రాల్లో మళ్లీమళ్లీ సమస్య తలెత్తుతుంది. ఈ వేముల పనిచేయని చోట కొందరు వృద్ధులు దివ్యాంగులు నిరూపించలేక వెనుదిరిగి వెళ్లిపోయిన సంఘటనలు జరిగాయి. ఒక వృద్ధురాలు ఓటు వేయకుండానే వెనుదిరిగారు.

sivareddy tbpl, ctr kit no 863
8008574616


Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.