ETV Bharat / state

విజయ నిర్మల కుటుంబానికి సీఎం పరామర్శ

విజయ నిర్మల భౌతికకాయానికి సీఎం జగన్‌  నివాళులర్పించారు. ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు.

author img

By

Published : Jun 28, 2019, 1:23 PM IST

కృష్ణను పరామర్శిస్తున్న జగన్​

హైదరాబాద్‌లోని నానక్‌రాంగూడలోని నివాసంలో సినీ నటి, దర్శకురాలు విజయనిర్మల భౌతికకాయాన్ని ఉంచారు. విజయ నిర్మల భౌతికకాయానికి సీఎం జగన్‌ నివాళులర్పించారు. ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు.
నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు, బీవీఎస్ ప్రసాద్... విజయనిర్మల భౌతికకాయం వద్ద సంతాపం తెలిపారు. పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, బండారు దత్తాత్రేయ అంజలి ఘటించారు.

హైదరాబాద్‌లోని నానక్‌రాంగూడలోని నివాసంలో సినీ నటి, దర్శకురాలు విజయనిర్మల భౌతికకాయాన్ని ఉంచారు. విజయ నిర్మల భౌతికకాయానికి సీఎం జగన్‌ నివాళులర్పించారు. ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు.
నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు, బీవీఎస్ ప్రసాద్... విజయనిర్మల భౌతికకాయం వద్ద సంతాపం తెలిపారు. పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, బండారు దత్తాత్రేయ అంజలి ఘటించారు.

ఇదీ చదవండి.. కాసేపట్లో జగన్, కేసీఆర్​ల భేటీ

Shopian (J-K), Jun 27 (ANI): 11 people have died and 6 are injured in an accident on Thursday near Peer Ki Gali in J-K's Shopian. The incident took place after the vehicle fell into a deep gorge. The injured have been shifted to hospital.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.