ETV Bharat / state

సమావేశమైన తెలుగు రాష్ట్రాల ఎక్సైజ్ అధికారులు

కృష్ణా జిల్లాలో తెలుగురాష్ట్రాల ఎక్సైజ్ అధికారలు ఉమ్మడి సమావేశం నిర్వహించారు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అక్రమాలకు తావులేకుండా పటిష్ఠ చర్యలు చేపట్టాలని కార్యచరణ రూపొందించారు.

author img

By

Published : Mar 19, 2019, 12:21 AM IST

ఎక్సైజ్ అధికారుల సమావేశం

కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని గరికపాడు బోర్డర్ రెస్టారెంట్​లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఎక్సైజ్ అధికారులు ఉమ్మడి సమావేశం నిర్వహించారు. సరిహద్దులో గల 6 జిల్లాల ఉన్నతాధికారులు, 13 ఎక్సైజ్ స్టేషన్ల సిబ్బంది పాల్గొన్నారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అక్రమ మద్యం, నాటుసారా, చట్ట వ్యతిరేక కార్యకలపాలను అరికట్టేందుకు ఉమ్మడి కార్యాచరణ రూపొందించారు. సరిహద్దుల్లో ఎప్పటికప్పుడు తనిఖీలు చేపడుతూ అక్రమాలకు అడ్డుకట్టవేయాలని సమావేశంలో నిర్ణయించారు.

ఎక్సైజ్ అధికారుల సమావేశం

ఇదీ చదవండి

బరిలో సొంతగడ్డకు దూరంగా!

కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని గరికపాడు బోర్డర్ రెస్టారెంట్​లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఎక్సైజ్ అధికారులు ఉమ్మడి సమావేశం నిర్వహించారు. సరిహద్దులో గల 6 జిల్లాల ఉన్నతాధికారులు, 13 ఎక్సైజ్ స్టేషన్ల సిబ్బంది పాల్గొన్నారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అక్రమ మద్యం, నాటుసారా, చట్ట వ్యతిరేక కార్యకలపాలను అరికట్టేందుకు ఉమ్మడి కార్యాచరణ రూపొందించారు. సరిహద్దుల్లో ఎప్పటికప్పుడు తనిఖీలు చేపడుతూ అక్రమాలకు అడ్డుకట్టవేయాలని సమావేశంలో నిర్ణయించారు.

ఎక్సైజ్ అధికారుల సమావేశం

ఇదీ చదవండి

బరిలో సొంతగడ్డకు దూరంగా!


Thiruvananthapuram (Kerala), Mar 11(ANI): Kerala Chief Electoral Officer TR Meena talked about using Sabarimala issue and judgment in upcoming Lok Sabha elections in front of mediapersons on Monday. Meena said,"Citing or invoking or doing some sort of religious propaganda based on Sabarimala issue or judgment will be a clear violation of the model code of conduct and we will be taking action."He also added,"I will hold a meeting tomorrow and would request all the political parties to draw a line for using Sabarimala issue as it has religious connection to people."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.