ETV Bharat / state

"వైకాపా వల్లే అమరావతికి నిధులు రాలేదు"

అమరావతికి నిధులు రాకపోవడానికి వైకాపానే కారణమని ప్రతిపక్షనేత చంద్రబాబు ఆరోపించారు. వైకాపా నేతలు ఫిర్యాదు చేయడంతోనే ప్రపంచబ్యాంకుకు నిధులివ్వలేదని తెలిపారు.

author img

By

Published : Jul 19, 2019, 12:12 PM IST

ప్రపంచబ్యాంకుకు ఫిర్యాదులు చేసింది వైకాపానే: చంద్రబాబు

రైతుల పేరుతో ప్రపంచబ్యాంకుకు ఫిర్యాదులు చేసింది వైకాపా నేతలు కాదా అని తెదేపా అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో మాట్లాడుతూ.. అమరావతికి నిధులు ఇచ్చేందుకు ప్రపంచబ్యాంకు వెనక్కి తగ్గడానికి కారణం వైకాపానే అని ధ్వజమెత్తారు. ప్రస్తుత ప్రభుత్వ అసమర్థత వల్ల ఏ ప్రాజెక్టుకూ నిధులు రావట్లేదని చెప్పారు. వాళ్లకు రాష్ట్రాభివృద్ధి పట్టడం లేదనీ.. పులివెందుల గొడవలు ఇక్కడ కనిపిస్తున్నాయని మండిపడ్డారు. ఇసుక దొరక్క ధర రెండింతలు పెరిగిపోయిందనీ.. నిర్మాణాలు నిలిచిపోయి కార్మికులు రోడ్డున పడ్డారని తెలిపారు.

రైతుల పేరుతో ప్రపంచబ్యాంకుకు ఫిర్యాదులు చేసింది వైకాపా నేతలు కాదా అని తెదేపా అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో మాట్లాడుతూ.. అమరావతికి నిధులు ఇచ్చేందుకు ప్రపంచబ్యాంకు వెనక్కి తగ్గడానికి కారణం వైకాపానే అని ధ్వజమెత్తారు. ప్రస్తుత ప్రభుత్వ అసమర్థత వల్ల ఏ ప్రాజెక్టుకూ నిధులు రావట్లేదని చెప్పారు. వాళ్లకు రాష్ట్రాభివృద్ధి పట్టడం లేదనీ.. పులివెందుల గొడవలు ఇక్కడ కనిపిస్తున్నాయని మండిపడ్డారు. ఇసుక దొరక్క ధర రెండింతలు పెరిగిపోయిందనీ.. నిర్మాణాలు నిలిచిపోయి కార్మికులు రోడ్డున పడ్డారని తెలిపారు.

ఇదీ చదవండి.. 'వైకాపా పాలన పొరుగు రాష్ట్రాలకు పండగ... ఏపీకి దండగ'

Intro:ap_vzm_37_19_nitya_vidhyardhi_avb_vis_ap10085 నోట్ ట్ సార్ ఈరోజు 36వ పైకి మరిన్ని విజువల్స్


Body:విజయనగరం జిల్లా పార్వతీపురం సార్ ఈరోజు 36వ ఫైల్ కి అదనపు విజువల్స్


Conclusion:పుస్తకం చదువుతున్న రాజు మాస్టారు యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్న మాస్టారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.