ETV Bharat / state

హలుకూరులో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

అనంతపురం జిల్లా హలుకూరు గ్రామంలో ఓ రైతుకు చెందిన వక్క తోటలో జయమ్మ అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

author img

By

Published : Nov 12, 2020, 8:45 PM IST

హలుకూరులో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
హలుకూరులో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

అనంతపురం జిల్లా అమరాపురం మండలం హలుకూరు గ్రామానికి చెందిన ఓ మహిళ వక్కతోటలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి ఆరా తీశారు. కేసు నమోదు చేసుకుని మృతదేహన్ని శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. శవపరీక్షల ఆధారాంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

అనంతపురం జిల్లా అమరాపురం మండలం హలుకూరు గ్రామానికి చెందిన ఓ మహిళ వక్కతోటలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి ఆరా తీశారు. కేసు నమోదు చేసుకుని మృతదేహన్ని శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. శవపరీక్షల ఆధారాంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి

రాష్ట్రంలో కొత్తగా 1,728 కరోనా కేసులు, 9 మరణాలు నమోదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.