ETV Bharat / state

రెండు ఇళ్లపై పిడుగుపాటు...10 లక్షల ఆస్తి నష్టం

అనంతపురం జిల్లా పైపేడు గ్రామంలో తెల్లవారుజామున పిడుగుపాటు సంభవించింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోగా..పది లక్షల ఆస్తినష్టం వాటిల్లింది.

author img

By

Published : May 1, 2019, 10:56 AM IST

రెండు ఇళ్లపై పిడుగుపాటు

అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం పైపేడు గ్రామంలో తెల్లవారుజామున పిడుగుపాటు సంభవించింది. ఈ ఘటనలో గ్రామానికి చెందిన గోపాల్, నారాయణస్వామిలకు చెందిన రెండు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈదురుగాలుల కారణంగా గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వారు ఆరుబయట నిద్రించారు. ఈ సమయంలో పిడుగుపడటంతో పెద్ద ఎత్తున మంటలు చేలరేగి రెండు ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. దాదాపు 10 లక్షల ఆస్తి నష్టం సంభవించినట్లు బాధితులు వాపోయారు. పిడుగు ప్రమాదంలో ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

రెండు ఇళ్లపై పిడుగుపాటు

అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం పైపేడు గ్రామంలో తెల్లవారుజామున పిడుగుపాటు సంభవించింది. ఈ ఘటనలో గ్రామానికి చెందిన గోపాల్, నారాయణస్వామిలకు చెందిన రెండు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈదురుగాలుల కారణంగా గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వారు ఆరుబయట నిద్రించారు. ఈ సమయంలో పిడుగుపడటంతో పెద్ద ఎత్తున మంటలు చేలరేగి రెండు ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. దాదాపు 10 లక్షల ఆస్తి నష్టం సంభవించినట్లు బాధితులు వాపోయారు. పిడుగు ప్రమాదంలో ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

రెండు ఇళ్లపై పిడుగుపాటు

ఇదీ చదవండి

నీటి తొట్టిలో పడి బాలుడి మృతి

Intro:ap_knl_91_1_mayday_av_c9... మే డే వేడుకలను కార్మికులు ఘనంగా జరుపుకున్నారు కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం మద్దికెర మండలం లోని అగ్రహారం గ్రామంలో బుధవారం జెండాను ఎగురవేసి వేడుకలను నిర్వహించారు ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి కోదండరాముడు సిపిఎం నాయకులు హనుమప్ప నాగరాజు తదితరులు మాట్లాడుతూ 133వ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని కార్మికులు మరింత అభివృద్ధి సాధించాలని వారు ఆకాంక్షించారు


Body:పి.తిక్కన్న, రిపోర్టర్, పత్తికొండ, కర్నూలు జిల్లా.


Conclusion:8008573822
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.