ETV Bharat / state

అనంతపురంలో శివనామస్మరణతో మార్మోగుతున్న ఆలయాలు

author img

By

Published : Mar 11, 2021, 1:47 PM IST

Updated : Mar 11, 2021, 5:21 PM IST

మహా శివరాత్రి సందర్భంగా అనంతపురంలోని శివాలయాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారికి అభిషేకం, అర్చన పూజలు చేస్తున్నారు. దర్శనార్థం ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేశారు.

Temples in Anantapur are overflowing with Shivanamasmarana
అనంతపురంలో శివనామస్మరణతో మార్మోగుతున్న ఆలయాలు

మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా అనంతపురంలోని శివాలయాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. నగరంలో ప్రసిద్ధిగాంచిన 1వ రోడ్డులో శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి, 4వ రోడ్డులో కాశీ విశ్వనాథ పరమేశ్వరునికి ఉదయం నుంచి ప్రత్యేక అభిషేకం, అర్చన పూజలు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని.. మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం వేళలో స్వామివారిని నగర వీధుల్లో ఊరేగించి కన్నుల పండువగా శివరాత్రి వేడుకలను నిర్వహించానున్నారు.

ఇదీ చదవండి:

మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా అనంతపురంలోని శివాలయాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. నగరంలో ప్రసిద్ధిగాంచిన 1వ రోడ్డులో శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి, 4వ రోడ్డులో కాశీ విశ్వనాథ పరమేశ్వరునికి ఉదయం నుంచి ప్రత్యేక అభిషేకం, అర్చన పూజలు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని.. మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం వేళలో స్వామివారిని నగర వీధుల్లో ఊరేగించి కన్నుల పండువగా శివరాత్రి వేడుకలను నిర్వహించానున్నారు.

ఇదీ చదవండి:

పరమేశ్వరుడికి కేవలం లింగరూపమేనా.. ఇతర రూపాలు లేవా?

Last Updated : Mar 11, 2021, 5:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.