ETV Bharat / state

అమరావతి రైతులకు మద్దతుగా కదిరిలో తెదేపా నేతల నిరసన

author img

By

Published : Jul 30, 2020, 10:44 AM IST

అమరావతి రైతుల దీక్షకు మద్దతుగా అనంతపురం జిల్లా కదిరిలో తెదేపా నాయకులు నిరసన దీక్ష చేపట్టారు.

TDP leaders protest in Kadiri in support of Amravati farmers
అమరావతి రైతులకు మద్దతుగా కదిరిలో తెదేపా నేతల నిరసన

అమరావతి రైతుల దీక్షకు మద్దతుగా అనంతపురం జిల్లా కదిరిలో తెదేపా నాయకులు నిరసన ప్రదర్శన చేపట్టారు. . ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులకు మద్దతుగా నిరాహార దీక్ష చేశారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా 225 రోజులుగా రైతులు నిరసనలు చేస్తున్నా ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవహరిస్తోందని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అమరావతి రైతుల దీక్షకు మద్దతుగా అనంతపురం జిల్లా కదిరిలో తెదేపా నాయకులు నిరసన ప్రదర్శన చేపట్టారు. . ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులకు మద్దతుగా నిరాహార దీక్ష చేశారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా 225 రోజులుగా రైతులు నిరసనలు చేస్తున్నా ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవహరిస్తోందని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: వ్యవసాయానికి రూ.1.29 లక్షల కోట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.