ETV Bharat / state

'వారం గడుస్తున్నా...ఇంకా పింఛన్​ అందలేదు'

వైఎస్సార్ భరోసా పింఛను కోసం అనంతపురం జిల్లా కదిరి పరిధిలోని పలు వార్డుల్లో వృద్ధులు, వికలాంగులు అయిదు రోజులుగా ఎదురుచూస్తున్నారు. సిబ్బంది వేలిముద్రలు వేయించుకున్నారు కానీ ఇప్పటికీ పింఛను అందించలేదని వాపోయారు. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో ఫిర్యాదులు అందించారు.

author img

By

Published : Aug 5, 2019, 8:30 PM IST

'వారం గడుస్తున్నా...పింఛను అందలేదు'
'వారం గడుస్తున్నా...పింఛను అందలేదు'
వైఎస్సార్ భరోసా పథకం ద్వారా వృద్ధులు, వితంతువులు, వికలాంగులు పింఛను కోసం అయిదు రోజులుగా ఎదురు చూస్తున్నారు. అనంతపురం జిల్లా కదిరి మున్సిపాలిటీ పరిధిలోని ఆరో వార్డు, 35వ వార్డులలో సామాజిక భద్రత పింఛన్లు ఇప్పటికీ అందలేదు. 35 వార్డులోని ఎర్రగుంటపల్లిలో 150 మంది పింఛన్​దారులు ఉన్నారు. పింఛన్లు పంపిణీ చేసే సిబ్బంది ఈ నెల 1న పింఛన్​దారులతో వేలిముద్ర వేయించుకున్నారు. బ్యాంకులో డబ్బులు పడలేదంటూ నాలుగు రోజులుగా తమను తిప్పుకుంటున్నారని వృద్ధులు వాపోయారు.

అధికారులు స్పందించి తమకు వెంటనే పింఛను పంపిణీ చేయాలని కోరుతున్నారు. ఈ విషయాన్ని...మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో తమ గోడును వినిపించారు. పింఛన్ల పంపిణీ జాప్యంపై మున్సిపల్ కమిషనర్ ప్రమీల స్పందించారు. సాంకేతిక కారణాల వల్ల సమస్య ఎదురై ఉండొచ్చని పరిశీలించి పింఛను సొమ్ము అందజేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

ఇదీ చదవండి : 'భాజపాతో వైకాపా ఒప్పందం చేసుకుంది'

'వారం గడుస్తున్నా...పింఛను అందలేదు'
వైఎస్సార్ భరోసా పథకం ద్వారా వృద్ధులు, వితంతువులు, వికలాంగులు పింఛను కోసం అయిదు రోజులుగా ఎదురు చూస్తున్నారు. అనంతపురం జిల్లా కదిరి మున్సిపాలిటీ పరిధిలోని ఆరో వార్డు, 35వ వార్డులలో సామాజిక భద్రత పింఛన్లు ఇప్పటికీ అందలేదు. 35 వార్డులోని ఎర్రగుంటపల్లిలో 150 మంది పింఛన్​దారులు ఉన్నారు. పింఛన్లు పంపిణీ చేసే సిబ్బంది ఈ నెల 1న పింఛన్​దారులతో వేలిముద్ర వేయించుకున్నారు. బ్యాంకులో డబ్బులు పడలేదంటూ నాలుగు రోజులుగా తమను తిప్పుకుంటున్నారని వృద్ధులు వాపోయారు.

అధికారులు స్పందించి తమకు వెంటనే పింఛను పంపిణీ చేయాలని కోరుతున్నారు. ఈ విషయాన్ని...మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో తమ గోడును వినిపించారు. పింఛన్ల పంపిణీ జాప్యంపై మున్సిపల్ కమిషనర్ ప్రమీల స్పందించారు. సాంకేతిక కారణాల వల్ల సమస్య ఎదురై ఉండొచ్చని పరిశీలించి పింఛను సొమ్ము అందజేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

ఇదీ చదవండి : 'భాజపాతో వైకాపా ఒప్పందం చేసుకుంది'

Intro:AP_RJY_87_05_ road _accident_AVB _AP10023

ETV Bharat:Satyanarayana (RJY CITY)
Rajamahendravaram.

( ) తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన్ చెరువు ఆటోనగర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రెండు బైకులును లారీ ఢీ కొట్టింది. ఈ రెండు బైక్ లో వెనక ఉన్న ద్విచక్ర వాహనము భార్య భర్తలు మృతిచెందారు. ముందు ఉన్న బైక్ అతను ఒక్కసారిగా గమనించి ఎదురుగా ఉన్న ఫుడ్ పార్క్ పై దూకి ప్రాణాలు దక్కించుకున్నాడు .చనిపొయిన ఇద్దరిదీ రాజానగరం మండలం కొత్త వెలుగుబంధ గ్రామానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.వీరు ఓ పని నిమిత్తం రాజమహేంద్రవరం వెళ్లి తిరిగి వస్తుండగా ఆటో నగర్ వద్ద మార్గ మధ్యలో ఈ ప్రమాదం సంభవించింది . ట్రాఫిక్ డిఎస్పి వెంకట్రావు వివరాల ప్రకారం జాతీయ రహదారిపై గతుకులు వల్ల ఈ ప్రమాదం సంభవించవచ్చు అని అన్నారు .వెనుక నుండి లారీ గోతిలో పడటం వల్ల ఒక్కసారిగా లారీ రేస్ చేయడంతో ఎదురుగా ఉన్న ద్విచక్ర వాహనం ఢీ కొట్టడంతో ఇద్దరూ మృతి చెందారు. మరో ద్విచక్ర వాహన దారుడికి గాయాలయ్యాయి.

byte

ట్రాఫిక్ డిఎస్పి --- వెంకట్రావు




Body:AP_RJY_87_05_ road _accident_AVB _AP10023


Conclusion:AP_RJY_87_05_ road _accident_AVB _AP10023

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.