ETV Bharat / state

తప్పిన ప్రమాదం... విద్యార్థులు క్షేమం

అనంతపురం జిల్లా ముక్తపురం వద్ద 44వ నెంబరు జాతీయ రహదారిపై పాఠశాల బస్సుకు ప్రమాదం తప్పింది. డ్రైవరు అప్రమత్తత.. విద్యార్థులను కాపాడింది.

author img

By

Published : Aug 1, 2019, 7:40 PM IST

పాఠశాల బస్సు
పాఠశాల బస్సుకు తప్పిన ప్రమాదం

కారును తప్పించే క్రమంలో ఓ పాఠశాల బస్సు.. ప్రమాదం నుంచి బయటపడింది. అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం ముక్తపురం వద్ద జాతీయ రహదారిపై ఓ ప్రైవేటు పాఠశాల బస్సు ధర్మవరం నుంచి వస్తోంది. మూలమలుపు సమయంలో కారు ఎదురైంది. డ్రైవర్ బస్సును ఎడమవైపుకు తిప్పాడు. అదుపుతప్పి పక్కనే ఉన్న మెకానిక్ షాపు వైపునకు దూసుకుపోయింది. చోదకుడు చాకచక్యంగా బస్సును ఆపడం.. విద్యార్థులకు అపాయాన్ని తప్పించింది.

ఇది కూడా చదవండి

పాముకాటుతో మహిళ మృతి

పాఠశాల బస్సుకు తప్పిన ప్రమాదం

కారును తప్పించే క్రమంలో ఓ పాఠశాల బస్సు.. ప్రమాదం నుంచి బయటపడింది. అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం ముక్తపురం వద్ద జాతీయ రహదారిపై ఓ ప్రైవేటు పాఠశాల బస్సు ధర్మవరం నుంచి వస్తోంది. మూలమలుపు సమయంలో కారు ఎదురైంది. డ్రైవర్ బస్సును ఎడమవైపుకు తిప్పాడు. అదుపుతప్పి పక్కనే ఉన్న మెకానిక్ షాపు వైపునకు దూసుకుపోయింది. చోదకుడు చాకచక్యంగా బస్సును ఆపడం.. విద్యార్థులకు అపాయాన్ని తప్పించింది.

ఇది కూడా చదవండి

పాముకాటుతో మహిళ మృతి

Intro:ap_vzm_36_01_anna_canten_mutha_avb_vis_ap10085 నరేంద్ర కుమార్ 8 0 0 8 5 7 4 3 5 1 పేదలకు 5 రూపాయలకే భోజనం అందించేందుకు గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ మూతపడింది దూర ప్రాంతాల నుంచి చిన్న పేదలు కళాశాల విద్యార్థులు భోజనానికి నోచుకోక అవస్థలకు గురవుతున్నారు


Body:విజయనగరం జిల్లా పార్వతీపురం పురపాలక సంఘం బెలగాం చర్చి కూడలి వద్ద ప్రధాన రహదారి పక్కన అన్న క్యాంటీన్ ఏర్పాటు చేశారు ఈ యాడాది ఇది జనవరి లో ప్రారంభమైన ఈ క్యాంటిన్లో ప్రతిరోజు వేయి మందికి పైగా భోజనాలు చేసేవారు ఉదయం అల్పాహారం 300 మందికి మధ్యాహ్న 700 మందికి రాత్రి 300 మందికి భోజనం అందించేవారు పార్వతీపురం రెవెన్యూ ఊ డివిజన్ కేంద్రం కావడంతో తో వివిధ పనులపై ప్రతిరోజు వేలాది మంది వస్తున్నారు ఆసుపత్రి ఇ బ్యాంకులు ఆర్డిఓ కార్యాలయం ఐటిడిఎ తదితర పనుల పై వచ్చేవారికి అన్నా క్యాంటీన్ అక్కున చేర్చుకొనేది 5 రూపాయలకే భోజనం లభ్యం కావడంతో పేదలు ఎక్కువగా సద్వినియోగం చేసుకునే వారు ప్రభుత్వ జూనియర్ కళాశాల కు 10 మండలాల నుంచి విద్యార్థులు స్తున్నారు కళాశాలలో కొన్ని నెలలుగా మధ్యాహ్న భోజన పథకం రద్దు చేశారు దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు అన్నా క్యాంటీన్ ఆశ్రయించేవారు ప్రస్తుతం అది కూడా మూతపడటంతో విద్యార్థులు క్యారేజీలు తెచ్చుకోలేక తక్కువ ధరకు భోజనం లభ్యం కాక ఆకలితో అలమటిస్తున్నారు బయట హోటల్ లో భోజనం చేయాలంటే 40 రూపాయలు వెచ్చించాల్సి వస్తుంది అంత స్థోమత లేక చాలామంది పని పై వచ్చే పేదలు ఆకలితో ఇంటి ముఖం పడుతున్నారు భోజనాలు పెట్టే సమయంలో కళకళలాడిన క్యాంటీన్ ప్రస్తుతం వెలవెలబోతుంది


Conclusion:భోజనాలు బంద్ కావడంతో వెలవెలబోతున్న అన్న క్యాంటీన్ భోజనాలు అందుబాటు సమయంలో కళకళలాడుతున్న గతంలో క్యాంటీన్ భోజనాలు సద్వినియోగం చేసు కుంటున్న విద్యార్థులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.