ETV Bharat / state

ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న లారీ.. ఇద్దరు మృతి

అనంతపురం జిల్లా కదిరి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 42వ జాతీయ రహదారిపై ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.

author img

By

Published : Oct 25, 2020, 1:29 PM IST

ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న లారీ.. ఇద్దరు మృతి
ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న లారీ.. ఇద్దరు మృతి

అనంతపురం జిల్లా కదిరి మండలం, పట్నం వద్ద 42వ నెంబర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కదిరి మండలం పట్నం గ్రామానికి చెందిన షెక్షా.. తన మిత్రుడు మధుతో కలిసి ద్విచక్రవాహనంపై ముదిగుబ్బ వైపు బయలుదేరాడు. మార్గ మధ్యంలో వేగంగా వచ్చిన ఓ లారీ... వెనక నుంచి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.

అనంతపురం జిల్లా కదిరి మండలం, పట్నం వద్ద 42వ నెంబర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కదిరి మండలం పట్నం గ్రామానికి చెందిన షెక్షా.. తన మిత్రుడు మధుతో కలిసి ద్విచక్రవాహనంపై ముదిగుబ్బ వైపు బయలుదేరాడు. మార్గ మధ్యంలో వేగంగా వచ్చిన ఓ లారీ... వెనక నుంచి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.

ఇదీచదవండి

పండుగ రోజు విషాదం... మట్టి మిద్దె కూలి అయిదుగురి దుర్మరణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.