ETV Bharat / state

చెవిలో పువ్వు పెట్టుకొని... నిరసన దీక్ష - latest news on amaravathi

రాజధానిగా అమరావతినే కొనసాగించాలని అనంతపురం జిల్లా కదిరిలో... అమరావతి పరిరక్షణ సమితి బాధ్యులు చెవిలో పూలు పెట్టుకొని నిరసన వ్యక్తం చేశారు.

parirakshana-samithi-vinutna-nirasana
అనంతపురంలో అమరావతి కోసం నిరసనలు
author img

By

Published : Dec 31, 2019, 7:27 PM IST

రాజధానిగా అమరావతినే కొనసాగించాలని అనంతపురం జిల్లా కదిరిలో నిరనస చేపట్టారు. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలో స్థానికులు పాల్గొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం చెవిలో పూలు పెట్టుకొని కదిరి-హిందూపురం ప్రధాన రహదారిపై బైఠాయించారు. మూడు రాజధానుల ఆలోచనను ప్రభుత్వం ఉపసంహరించుకునే వరకూ ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. నూతన సంవత్సర వేడుకలు చేసుకోబోమని చెప్పారు. ఆలోచన మారకపోతే నిరశన దీక్షలు చేస్తామని హెచ్చరించారు.

అనంతపురంలో నిరసనలు

రాజధానిగా అమరావతినే కొనసాగించాలని అనంతపురం జిల్లా కదిరిలో నిరనస చేపట్టారు. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలో స్థానికులు పాల్గొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం చెవిలో పూలు పెట్టుకొని కదిరి-హిందూపురం ప్రధాన రహదారిపై బైఠాయించారు. మూడు రాజధానుల ఆలోచనను ప్రభుత్వం ఉపసంహరించుకునే వరకూ ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. నూతన సంవత్సర వేడుకలు చేసుకోబోమని చెప్పారు. ఆలోచన మారకపోతే నిరశన దీక్షలు చేస్తామని హెచ్చరించారు.

అనంతపురంలో నిరసనలు

ఇదీ చదవండి

ముళ్లకంచె ఛేదించి... మందడం రైతులను కలిసిన జనసేనాని

Intro:రిపోర్టర్ శ్రీనివాసులు
సెంటర్ కదిరి
జిల్లా అనంతపురం
మొబైల్ నం 7032975449
Ap_Atp_46_31_Parirakshana_Samithi_Vinutna_Nirasana_AVB_AP10004Body:నవ్యాంధ్ర రాజధాని అమరావతినే కొనసాగించాలంటూ అనంతపురం జిల్లా కదిరిలో అమరావతి పరిరక్షణ సమితి వినూత్న నిరసన చేపట్టారు. అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. అనంతరం చెవిలో పూలు పెట్టుకుని కదిరి హిందూపురం ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. మూడు రాజధానుల ఆలోచన ప్రభుత్వం ఉపసంహరించుకునే వరకు ఆందోళన కొనసాగిస్తామని అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధులు స్పష్టం చేశారు. నిరసనలో భాగంగా బుధవారం నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉంటూ నిరాహార దీక్షలు చేపడుతున్నట్లు సమితి గౌరవ అధ్యక్షుడు కందికుంట వెంకటప్రసాద్ ప్రకటించారు.Conclusion:బైట్స్
భైరవ ప్రసాద్, అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్
కందికుంట వెంకటప్రసాద్, అమరావతి పరిరక్షణ సమితి గౌరవ అధ్యక్షుడు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.