ETV Bharat / state

పంచాయతీ పోరు: జోరుగా మూడో దశ ఎన్నికల ప్రచారం

author img

By

Published : Feb 13, 2021, 2:18 PM IST

అనంతపురం జిల్లాలో మూడో దశ పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. సర్పంచ్, వార్డు అభ్యర్థుల తరపున ఇంటింటికీ వెళ్తున్నారు. బలపరిచిన వారికి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు.

Loud third phase election campaign
పంచాయతీ పోరు: జోరుగా మూడో దశ ఎన్నికల ప్రచారం

అనంతపురం జిల్లాలో మూడో దశ పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా ఇచ్చిన హామీలను.. నెరవేర్చిన ఘనత జగన్​ ప్రభుత్వానికే దక్కుతుందని అనంతపురం అర్భన్ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు.

అనంతపురం రూరల్ పరిధిలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ఆయన ఓటర్లను ఉద్ధేశించి మాట్లాడారు. శివారు ఎన్​టీఆర్ కాలన, లేనిల్ నగర్​లో ఇంటింటికి వైకాపా పార్టీ శ్రేణులతో కలిసి ప్రచారం చేశారు. వైకాపా బలపర్చిన అభ్యర్థులను గెలిపిస్తే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని ఓటర్లకు వివరించారు. ఎన్నికల్లో వైకాపా బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు.

ఇదీ చదవండి: నెల్లూరు జిల్లాలో కొనసాగుతున్న రెండో విడత పంచాయతీ పోలింగ్

అనంతపురం జిల్లాలో మూడో దశ పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా ఇచ్చిన హామీలను.. నెరవేర్చిన ఘనత జగన్​ ప్రభుత్వానికే దక్కుతుందని అనంతపురం అర్భన్ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు.

అనంతపురం రూరల్ పరిధిలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ఆయన ఓటర్లను ఉద్ధేశించి మాట్లాడారు. శివారు ఎన్​టీఆర్ కాలన, లేనిల్ నగర్​లో ఇంటింటికి వైకాపా పార్టీ శ్రేణులతో కలిసి ప్రచారం చేశారు. వైకాపా బలపర్చిన అభ్యర్థులను గెలిపిస్తే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని ఓటర్లకు వివరించారు. ఎన్నికల్లో వైకాపా బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు.

ఇదీ చదవండి: నెల్లూరు జిల్లాలో కొనసాగుతున్న రెండో విడత పంచాయతీ పోలింగ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.