ETV Bharat / state

మడకశిరలో మొదటి కరోనా పాజిటివ్ నమోదు

author img

By

Published : May 9, 2020, 7:57 PM IST

అనంతపురం జిల్లా మడకశిరలో మొట్ట మొదటి కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలను ఇంటి నుంచి బయటకు రాకుండా కట్టడి చేశారు. ఫలితంగా పట్టణంలోని రహదారులు, వీధులు నిర్మానుష్యంగా మారాయి.

First Corona Positive Registration in Madakashira ananthapuram district
మడకశిరలో మొదటి కరోనా పాజిటివ్ నమోదు

లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాని మడకశిర పట్టణంలో నేడు.. ఓ మహిళకు అధికారులు పాజిటివ్​గా నిర్ధారించారు. పట్టణ వాసులు భయాందోళనకు లోనయ్యారు. అప్రమత్తమైన పోలీసులు.. కరోనా సోకిన మహిళ నివసిస్తున్న వీధికి రాకపోకలను నిషేధించారు. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని, ఇంటి నుంచి బయటకు రాకుండా ఉండాలని సూచించారు.

ఇదీ చదవండి:

లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాని మడకశిర పట్టణంలో నేడు.. ఓ మహిళకు అధికారులు పాజిటివ్​గా నిర్ధారించారు. పట్టణ వాసులు భయాందోళనకు లోనయ్యారు. అప్రమత్తమైన పోలీసులు.. కరోనా సోకిన మహిళ నివసిస్తున్న వీధికి రాకపోకలను నిషేధించారు. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని, ఇంటి నుంచి బయటకు రాకుండా ఉండాలని సూచించారు.

ఇదీ చదవండి:

'కరోనా కట్టడికి సహకరించండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.