ETV Bharat / state

విత్తన కొరతతో అన్నదాతల అవస్థలు

అనంతపురం జిల్లా పెనుకొండ, సోమందేపల్లి మండలాల్లో రైతులు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని గ్రామాలకే పంచి పెడుతున్న విత్తనాల సంగతి తెలియక విత్తన కేంద్రాల వద్ద రైతులు బారులు తీరారు.

author img

By

Published : Jul 9, 2019, 4:54 PM IST

విత్తన కేంద్రాల వద్ద రైతుల అవస్థలు

అనంతపురం జిల్లా పెనుకొండ, సోమందేపల్లి మండలాల్లో విత్తన పంపిణీ కేంద్రాల వద్ద మహిళా రైతులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం పెనుకొండ మండలంలో గోనిపేట, దుద్దేబండ, రాంపురం గ్రామాల రైతులకు, సోమందేపల్లి మండలంలో పందిపర్తి, బ్రాహ్మణ పల్లి గ్రామాల రైతులకు పంపిణీ చేస్తున్నారు. విషయం తెలియని రైతులు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు విత్తనాల కోసం రావటంతో ఇబ్బందులు పడ్డారు.

విత్తన కేంద్రాల వద్ద రైతుల అవస్థలు

ఇదీ చదవండి... బడ్జెట్​పై ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష

అనంతపురం జిల్లా పెనుకొండ, సోమందేపల్లి మండలాల్లో విత్తన పంపిణీ కేంద్రాల వద్ద మహిళా రైతులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం పెనుకొండ మండలంలో గోనిపేట, దుద్దేబండ, రాంపురం గ్రామాల రైతులకు, సోమందేపల్లి మండలంలో పందిపర్తి, బ్రాహ్మణ పల్లి గ్రామాల రైతులకు పంపిణీ చేస్తున్నారు. విషయం తెలియని రైతులు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు విత్తనాల కోసం రావటంతో ఇబ్బందులు పడ్డారు.

విత్తన కేంద్రాల వద్ద రైతుల అవస్థలు

ఇదీ చదవండి... బడ్జెట్​పై ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష

Intro:రైతు సంక్షేమం కోసం పాటుపడిన దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం రైతు దినోత్సవం గా ప్రకటించినట్లు మాజీ మంత్రి పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు.


Body:దీనిలో భాగంగా తాడిగడప లోని ఆయన కార్యాలయం నుంచి చి భారీ ర్యాలీ నిర్వహించి కంకిపాడు లోని పెనమలూరు మార్కెట్ యార్డ్ ఆవరణలో రైతు భరోసా ధ్రువపత్రాలను రైతులకు అందజేశారు.


Conclusion:వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు నూతన ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పెంచిన పింఛన్ సొమ్మును అందజేశారు కార్యక్రమంలో ఆర్డీవో చక్రపాణి నియోజకవర్గంలోని మూడు మండలాల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.