అనంతపురం జిల్లా పెనుకొండ, సోమందేపల్లి మండలాల్లో విత్తన పంపిణీ కేంద్రాల వద్ద మహిళా రైతులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం పెనుకొండ మండలంలో గోనిపేట, దుద్దేబండ, రాంపురం గ్రామాల రైతులకు, సోమందేపల్లి మండలంలో పందిపర్తి, బ్రాహ్మణ పల్లి గ్రామాల రైతులకు పంపిణీ చేస్తున్నారు. విషయం తెలియని రైతులు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు విత్తనాల కోసం రావటంతో ఇబ్బందులు పడ్డారు.
ఇదీ చదవండి... బడ్జెట్పై ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష