ETV Bharat / state

కర్ణాటకలో అమ్మేది ఆన్‌లైన్‌లో పెడితే లాభామే కదా!

author img

By

Published : Dec 27, 2019, 6:36 AM IST

డీఐడీ కాంతీలాల్, ఎంపీ తలారి రంగయ్య తదితరులు అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండల కేంద్రంలో పర్యటించారు. చేతి వృత్తుల ద్వారా తయారైన వస్తువులపై అధ్యయనం చేస్తున్నారు.

dig kanthilal meet to handloom workers in anathapuram
అనంతపురం జిల్లాలో డీఐడీ కాంతీలాల్, ఎంపీ తలారి రంగయ్య తదితరులు పర్యటన
అనంతపురం జిల్లాలో డీఐడీ కాంతీలాల్, ఎంపీ తలారి రంగయ్య తదితరులు పర్యటన

ప్రపంచవ్యాప్తంగా చేతివృత్తుల వారు తయారుచేసిన వస్తువులకు మంచి డిమాండ్ ఉందని, వాటికి తగిన మార్కెట్ సౌకర్యం కల్పించాల్సి ఉందని రాయలసీమ రేంజ్ డీఐజీ కాంతీలాల్ ఠాణా అన్నారు. అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండల కేంద్రంలో గురువారం అనంతపురం ఎంపీ తలారి రంగయ్య, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డితో కలసి ఆయన పర్యటించారు. కంబళ్లు నేసే కురుబ సొసైటీకి సంబంధించిన నేతలతో మాట్లాడారు. ఇక్కడ తయారైన కంబళ్లు తక్కువ ధరకు కర్ణాటకలో అమ్ముకుంటున్నారని ఈ కామర్స్, ఆన్​లైన్​ షాపింగ్ ద్వారా అమ్మితే ఒక్కొక్క కంభళి మూడువేల దాకా ధర పలుకుతుందని వివరించారు. డీఐజీ, ఎంపీ, ఇతర అధికారులు కలసి కంభళి తయారీ పరిస్థితి అధ్యయనం చేసేందుకే పర్యటన చేస్తున్నామన్నారు. ఇప్పటికే నేతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రూ. 24 వేలు ప్రభుత్వం సాయం చేస్తోందని వివరించారు.

అనంతపురం జిల్లాలో డీఐడీ కాంతీలాల్, ఎంపీ తలారి రంగయ్య తదితరులు పర్యటన

ప్రపంచవ్యాప్తంగా చేతివృత్తుల వారు తయారుచేసిన వస్తువులకు మంచి డిమాండ్ ఉందని, వాటికి తగిన మార్కెట్ సౌకర్యం కల్పించాల్సి ఉందని రాయలసీమ రేంజ్ డీఐజీ కాంతీలాల్ ఠాణా అన్నారు. అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండల కేంద్రంలో గురువారం అనంతపురం ఎంపీ తలారి రంగయ్య, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డితో కలసి ఆయన పర్యటించారు. కంబళ్లు నేసే కురుబ సొసైటీకి సంబంధించిన నేతలతో మాట్లాడారు. ఇక్కడ తయారైన కంబళ్లు తక్కువ ధరకు కర్ణాటకలో అమ్ముకుంటున్నారని ఈ కామర్స్, ఆన్​లైన్​ షాపింగ్ ద్వారా అమ్మితే ఒక్కొక్క కంభళి మూడువేల దాకా ధర పలుకుతుందని వివరించారు. డీఐజీ, ఎంపీ, ఇతర అధికారులు కలసి కంభళి తయారీ పరిస్థితి అధ్యయనం చేసేందుకే పర్యటన చేస్తున్నామన్నారు. ఇప్పటికే నేతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రూ. 24 వేలు ప్రభుత్వం సాయం చేస్తోందని వివరించారు.

ఇదీ చదవండి:

బాబోయ్​ కోతులు... ఏమున్నా తినేస్తున్నాయ్​!

Reporter : j.sivakumar Etv bharat Rayadurgam Anantapuram (dist) ap 8008573082 * కులవృత్తులకు ప్రభుత్వ ప్రోత్సాహం డీఐజీ కాంతిలాల్ ప్రపంచవ్యాప్తంగా చేతివృత్తుల వారు తయారుచేసిన వస్తువులకు మంచి డిమాండ్ ఉందని, వాటికి తగిన మార్కెట్ సౌకర్యం కల్పించాల్సి వుందని రాయలసీమ రేంజ్ డిఐజి కాంతీలాల్ ఠాణా అన్నారు. అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండల కేంద్రంలో గురువారం అనంతపురం ఎంపి తలారి రంగయ్య, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తో కలసి ఆయన పర్యటించారు. కంబళ్లు నేసే కురుబ సొసైటీ కి సంబంధించిన కంబల నేతలతో మాట్లాడారు. ఇక్కడ తయారైన కంబళ్లు తక్కువ ధరకు కర్ణాటక లో అమ్ముకుంటున్నారని ఈ కామర్స్ ద్వారా ఆన్ షాపింగ్ ద్వారా అమ్మితే ఒక్కొక్క కంభళి మూడువేల దాకా ధర పలుకుతుందని వివరించారు. తాను, ఎంపీ ఇతర అధికారులతో కలసి కంభళి తయారీ పరిస్థితి అధ్యయనం చేసి ఏ విధంగా ఆవృతి వారికి సహాయ పడగలమో అనే ఆలోచనతో ఈ ప్రాంతంలో పర్యటించినట్లు తెలిపారు. ఎంపి తలారి రంగయ్య మాట్లాడుతూ అనంతపురం జిల్లా లో చేతివృత్తుల ద్వారా ఏఏ ఉత్పత్తులు చేశారో వాటిని ఓ రోజు ప్రదర్శన ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇప్పటికే నేతన్న లకు రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రూపాయలు 24 వేలు ప్రభుత్వం సాయం చేసిందని వివరించారు. ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ తమ ప్రాంతంలో గొర్రెల పెంపకం ఎక్కువ ఉందని వాటి ఉత్పత్తులైన మాంసం, ఉన్ని ఎగుమతుల ద్వారా ఏమైనా ఇక్కడి రైతులకు కు మేలు కలిగే విధంగా పరిశీలించాలని డిఐజి, ఎంపీ లను కోరారు ఈ సందర్భంగా వారికి స్థానిక కురబ సంఘం నాయకులు కంభళి లు బహుకరించి సత్కరించారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.