ETV Bharat / state

అనంతలో 120 ఎకరాల భూమి అమ్మకానికి ప్రభుత్వ ఉత్తర్వులు

author img

By

Published : Apr 25, 2020, 8:40 PM IST

అనంతపురం జిల్లాలో 120 ఎకరాల ఏపీఐఐసీ భూమి అమ్మేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎకరం రూ.6 లక్షల చొప్పున విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ananthapuram
ananthapuram

అనంతపురం జిల్లాలో 120 ఎకరాల ఏపీఐఐసీ భూమి అమ్మేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరవాహన ఉద్యోగ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు అమ్మేందుకు ప్రభుత్వం ఈ ఉత్తర్వులు ఇచ్చింది. సోమందేపల్లి మండలం గుడిపల్లిలోని భూమి విక్రయానికి ఉత్తర్వులు జారీ చేసింది. ఎలక్ట్రిక్ బస్సుల బాడీ బిల్డింగ్ యూనిట్ ఏర్పాటుకు సంస్థ భూమి కోరింది. ఎకరం రూ.6 లక్షల చొప్పున విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అనంతపురం జిల్లాలో 120 ఎకరాల ఏపీఐఐసీ భూమి అమ్మేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరవాహన ఉద్యోగ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు అమ్మేందుకు ప్రభుత్వం ఈ ఉత్తర్వులు ఇచ్చింది. సోమందేపల్లి మండలం గుడిపల్లిలోని భూమి విక్రయానికి ఉత్తర్వులు జారీ చేసింది. ఎలక్ట్రిక్ బస్సుల బాడీ బిల్డింగ్ యూనిట్ ఏర్పాటుకు సంస్థ భూమి కోరింది. ఎకరం రూ.6 లక్షల చొప్పున విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇవీ చదవండి: ఉత్తర అరేబియా సముద్రంలో పాక్​ క్షిపణుల ప్రయోగం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.