ETV Bharat / sitara

నేడు ప్రభుత్వ లాంఛనాలతో బాలు అంత్యక్రియలు

author img

By

Published : Sep 26, 2020, 6:23 AM IST

చెన్నైలో శనివారం బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Balasubramaniam funeral
ప్రభుత్వ లాంఛనలతో నేడు బాలు అంత్యక్రియలు

తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో బాలు అంత్యక్రియలు శనివారం నిర్వహించనున్నారు. చెన్నై మహాలింగపురం నివాసంలో బాలుకు అభిమానులు నివాళి అర్పించారు. గానగంధర్వుడికి వేలాది మంది స్థానికులు పుష్పాంజలి ఘటించారు.

అంత్యక్రియల కోసం శుక్రవారం రాత్రి 9 గంటలకు తామరైపాక్కంలోని వ్యవసాయ క్షేత్రానికి బాలు పార్థివదేహాన్ని తరలించారు.

తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో బాలు అంత్యక్రియలు శనివారం నిర్వహించనున్నారు. చెన్నై మహాలింగపురం నివాసంలో బాలుకు అభిమానులు నివాళి అర్పించారు. గానగంధర్వుడికి వేలాది మంది స్థానికులు పుష్పాంజలి ఘటించారు.

అంత్యక్రియల కోసం శుక్రవారం రాత్రి 9 గంటలకు తామరైపాక్కంలోని వ్యవసాయ క్షేత్రానికి బాలు పార్థివదేహాన్ని తరలించారు.

ఇదీ చూడండి: 27 ఏళ్ల తర్వాత ఆయనతో కలిసి పాడిన బాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.