ETV Bharat / jagte-raho

ద్విచక్రవాహనం ఢీ కొని వ్యక్తికి తీవ్ర గాయాలు

author img

By

Published : Jan 4, 2020, 1:10 PM IST

కృష్ణా జిల్లా మైలవరంలో ద్విచక్ర వాహనదారుడు.. ఓ వ్యక్తిని ఢీకొట్టిన ఘటనలో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుణ్ని పోలీసులు 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తిపై కేసు నమోదు చేశారు. గాయపడ్డ వ్యక్తి రాజస్థాన్​కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.

Road_Accident
రోడ్డు ప్రమాదంలో ఓ వక్తికి తీవ్ర గాయాలు
రోడ్డు ప్రమాదంలో వక్తికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదంలో వక్తికి తీవ్ర గాయాలు

ఇవీ చదవండి:

మెడికోలను వేధిస్తున్న సైకో డాక్టర్​కు సంకెళ్లు..!

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.