ETV Bharat / jagte-raho

మాయమాటలు చెప్పాడు... ఖాతాలో సొమ్ము దోచేశాడు - bhimavaram bank fraud news in bhimavaram

అతను ఎస్​బీఐ కార్డు విభాగంలో ఉద్యోగి. బ్యాంకుకు వచ్చే ఖాతాదారులను గమనించి వాళ్లని తన మోసపూరిత మాటలతో నమ్మించి... వాళ్ల ఖాతాలోని లక్షల రూపాయలు మాయం చేసిన వైనం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగింది.

భీమవరంలో క్రెడిట్​ కార్డు మోసం
author img

By

Published : Nov 15, 2019, 3:29 PM IST

Updated : Nov 15, 2019, 6:16 PM IST

భీమవరంలో క్రెడిట్​ కార్డు మోసం

పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఎస్​బీఐ క్రెడిట్‌ కార్డ్‌ విభాగంలో పని చేసే ఉద్యోగి ఖాతాదారులను మోసం చేశాడు. రాయలం గ్రామానికి చెందిన నక్క సువర్ణ రాజు బ్యాంక్​కు వచ్చే వాళ్లకు కార్డులు ఇప్పించేవాడు. తర్వాత వారికి మాయమాటలు చెప్పి… తెలివిగా పిన్‌ నంబర్‌ తీసుకొని మోసాలకు పాల్పడ్డాడు. ఖాతాదారులు కూడా బ్యాంకు ఉద్యోగి అని ఓటీపీ చెప్పేవారు. కొద్ది రోజులుగా సువర్ణరాజు ఫోన్‌లో అందుబాటులోకి రాకపోవటంతో మోసపోయామని బాధితులు గ్రహించారు. తమకు న్యాయం చేయాలంటూ బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేశారు.

సువర్ణరాజు సుమారు రూ.40 లక్షల మేర మోసం చెేసినట్లు బాధితులు చెబుతున్నారు. బ్యాంకు అధికారులు మాత్రం ఎస్​బీఐకి, క్రెడిట్ కార్డు విభాగానికి తేడా ఉందని అంటున్నారు. ఫిర్యాదుల అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.

ఇదీ చదవండి

స్నాక్స్‌ ప్యాకెట్ 'బొమ్మ' వల్ల బాలుడు మృతి

భీమవరంలో క్రెడిట్​ కార్డు మోసం

పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఎస్​బీఐ క్రెడిట్‌ కార్డ్‌ విభాగంలో పని చేసే ఉద్యోగి ఖాతాదారులను మోసం చేశాడు. రాయలం గ్రామానికి చెందిన నక్క సువర్ణ రాజు బ్యాంక్​కు వచ్చే వాళ్లకు కార్డులు ఇప్పించేవాడు. తర్వాత వారికి మాయమాటలు చెప్పి… తెలివిగా పిన్‌ నంబర్‌ తీసుకొని మోసాలకు పాల్పడ్డాడు. ఖాతాదారులు కూడా బ్యాంకు ఉద్యోగి అని ఓటీపీ చెప్పేవారు. కొద్ది రోజులుగా సువర్ణరాజు ఫోన్‌లో అందుబాటులోకి రాకపోవటంతో మోసపోయామని బాధితులు గ్రహించారు. తమకు న్యాయం చేయాలంటూ బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేశారు.

సువర్ణరాజు సుమారు రూ.40 లక్షల మేర మోసం చెేసినట్లు బాధితులు చెబుతున్నారు. బ్యాంకు అధికారులు మాత్రం ఎస్​బీఐకి, క్రెడిట్ కార్డు విభాగానికి తేడా ఉందని అంటున్నారు. ఫిర్యాదుల అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.

ఇదీ చదవండి

స్నాక్స్‌ ప్యాకెట్ 'బొమ్మ' వల్ల బాలుడు మృతి

Intro:రిపోర్టర్ :జి .సూర్య దుర్గారావు
సెంటర్: భీమవరం
జిల్లా :పశ్చిమగోదావరి
ఫైల్ నేమ్ :Ap_Tpg_44_12_bvm_bank_mosam_Pkg_Ap10087_HD
మొబైల్ :9849959923
ఎస్ బి ఐ క్రెడిట్ కార్డు ఉద్యోగి భారీ మోసం

యాంకర్ :అతడు ఎస్.బి.ఐ కార్డు విభాగంలో ఉద్యోగి. బ్యాంకు కు వచ్చే ఖాతాదారులను గమనించి వాళ్లని తన మోసపూరిత మాటలతో నమ్మించాడు .వారి క్రెడిట్ కార్డులతో ఖాతాలు తెరిపించి వాళ్ల పేరు మీద లక్షల రూపాయలు మాయం చేసిన వైనం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో చోటుచేసుకుంది.
పశ్చిమగోదావరి జిల్లా రాయలం గ్రామంలో నివాసం ఉండే నక్క సువర్ణ రాజు భీమవరం ఎస్బిఐ శాఖలో క్రెడిట్ కార్డ్ విభాగంలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. బ్యాంకు వచ్చే వాళ్లకు క్రెడిట్ కార్డు కొనిపించడం, వాళ్ళతో పరిచయం పెంచుకోవడం చేశాడు .తనకు అర్జెంటుగా నగదు అవసరం ఉందని ఖాతాదారుల నుంచి తీసుకోవడం గత ఏడాది కాలంగా చేస్తున్నాడు. ఇతను మాయమాటలు నమ్మి ఖాతాదారులు కూడా బ్యాంకులో పనిచేసే ఉద్యోగి కదా అని తన కార్డు నెంబరు తన ఫోన్ కి వచ్చిన ఓటీపీ నెంబర్ చెప్పి అతనికి నగదు ఇచ్చేవారు .గత ఏడాది కాలంగా సజావుగా సాగిన ఈ వ్యవహారం గత కొన్ని రోజులుగా సువర్ణ రాజు నగదు తీసుకున్న వారికి అందుబాటులో లేకపోవటం వారి ఫోను లిఫ్ట్ చేయకపోవడం తో తాము మోసపోయామని పలువురు గ్రహించారు. దీంతో మోసపోయిన వారు తమకు న్యాయం చేయాలంటూ బ్యాంకు అధికారుల చుట్టూ తిరిగి ఫిర్యాదులు చేస్తున్నారు.
గత రెండు వారాలుగా నక్క సువర్ణ రాజు బ్యాంకు రాకపోవడం ఎవరికీ అందుబాటులో లేకపోవడంతో సుమారు రూ.40 లక్షలు మేర ఈ విధమైన మోసం జరిగినట్లు బాధితులు చెబుతున్నారు. బ్యాంకు అధికారులు మాత్రం ఎస్బిఐకి, క్రెడిట్ కార్డ్ విభాగానికి తేడా ఉందని చెబుతున్నారు. మోసపోయిన వారు ఇస్తున్న ఫిర్యాదులు పై ఉన్నతాధికారులకు తెలియజేస్తామని అతనిపై ఎస్బిఐ క్రెడిట్ కార్డ్ విభాగం అధికారులు చర్యలు తీసుకుంటారని అంటున్నారు.
బైట్ 1 కృష్ణమూర్తి, మోసపోయిన ఖాతాదారుడు
2 సర్వేష్ కుమార్, ఎస్ బి ఐ రీజనల్ కార్యాలయం భీమవరం చీఫ్ మేనేజర్




Body:రిపోర్టర్ :జి .సూర్య దుర్గారావు
సెంటర్: భీమవరం
జిల్లా :పశ్చిమగోదావరి
ఫైల్ నేమ్ :Ap_Tpg_44_12_bvm_bank_mosam_Pkg_Ap10087_HD
మొబైల్ :9849959923
ఎస్ బి ఐ క్రెడిట్ కార్డు ఉద్యోగి భారీ మోసం

యాంకర్ :అతడు ఎస్.బి.ఐ కార్డు విభాగంలో ఉద్యోగి. బ్యాంకు కు వచ్చే ఖాతాదారులను గమనించి వాళ్లని తన మోసపూరిత మాటలతో నమ్మించాడు .వారి క్రెడిట్ కార్డులతో ఖాతాలు తెరిపించి వాళ్ల పేరు మీద లక్షల రూపాయలు మాయం చేసిన వైనం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో చోటుచేసుకుంది.
పశ్చిమగోదావరి జిల్లా రాయలం గ్రామంలో నివాసం ఉండే నక్క సువర్ణ రాజు భీమవరం ఎస్బిఐ శాఖలో క్రెడిట్ కార్డ్ విభాగంలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. బ్యాంకు వచ్చే వాళ్లకు క్రెడిట్ కార్డు కొనిపించడం, వాళ్ళతో పరిచయం పెంచుకోవడం చేశాడు .తనకు అర్జెంటుగా నగదు అవసరం ఉందని ఖాతాదారుల నుంచి తీసుకోవడం గత ఏడాది కాలంగా చేస్తున్నాడు. ఇతను మాయమాటలు నమ్మి ఖాతాదారులు కూడా బ్యాంకులో పనిచేసే ఉద్యోగి కదా అని తన కార్డు నెంబరు తన ఫోన్ కి వచ్చిన ఓటీపీ నెంబర్ చెప్పి అతనికి నగదు ఇచ్చేవారు .గత ఏడాది కాలంగా సజావుగా సాగిన ఈ వ్యవహారం గత కొన్ని రోజులుగా సువర్ణ రాజు నగదు తీసుకున్న వారికి అందుబాటులో లేకపోవటం వారి ఫోను లిఫ్ట్ చేయకపోవడం తో తాము మోసపోయామని పలువురు గ్రహించారు. దీంతో మోసపోయిన వారు తమకు న్యాయం చేయాలంటూ బ్యాంకు అధికారుల చుట్టూ తిరిగి ఫిర్యాదులు చేస్తున్నారు.
గత రెండు వారాలుగా నక్క సువర్ణ రాజు బ్యాంకు రాకపోవడం ఎవరికీ అందుబాటులో లేకపోవడంతో సుమారు రూ.40 లక్షలు మేర ఈ విధమైన మోసం జరిగినట్లు బాధితులు చెబుతున్నారు. బ్యాంకు అధికారులు మాత్రం ఎస్బిఐకి, క్రెడిట్ కార్డ్ విభాగానికి తేడా ఉందని చెబుతున్నారు. మోసపోయిన వారు ఇస్తున్న ఫిర్యాదులు పై ఉన్నతాధికారులకు తెలియజేస్తామని అతనిపై ఎస్బిఐ క్రెడిట్ కార్డ్ విభాగం అధికారులు చర్యలు తీసుకుంటారని అంటున్నారు.
బైట్ 1 కృష్ణమూర్తి, మోసపోయిన ఖాతాదారుడు
2 సర్వేష్ కుమార్, ఎస్ బి ఐ రీజనల్ కార్యాలయం భీమవరం చీఫ్ మేనేజర్




Conclusion:రిపోర్టర్ :జి .సూర్య దుర్గారావు
సెంటర్: భీమవరం
జిల్లా :పశ్చిమగోదావరి
ఫైల్ నేమ్ :Ap_Tpg_44_12_bvm_bank_mosam_Pkg_Ap10087_HD
మొబైల్ :9849959923
ఎస్ బి ఐ క్రెడిట్ కార్డు ఉద్యోగి భారీ మోసం

యాంకర్ :అతడు ఎస్.బి.ఐ కార్డు విభాగంలో ఉద్యోగి. బ్యాంకు కు వచ్చే ఖాతాదారులను గమనించి వాళ్లని తన మోసపూరిత మాటలతో నమ్మించాడు .వారి క్రెడిట్ కార్డులతో ఖాతాలు తెరిపించి వాళ్ల పేరు మీద లక్షల రూపాయలు మాయం చేసిన వైనం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో చోటుచేసుకుంది.
పశ్చిమగోదావరి జిల్లా రాయలం గ్రామంలో నివాసం ఉండే నక్క సువర్ణ రాజు భీమవరం ఎస్బిఐ శాఖలో క్రెడిట్ కార్డ్ విభాగంలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. బ్యాంకు వచ్చే వాళ్లకు క్రెడిట్ కార్డు కొనిపించడం, వాళ్ళతో పరిచయం పెంచుకోవడం చేశాడు .తనకు అర్జెంటుగా నగదు అవసరం ఉందని ఖాతాదారుల నుంచి తీసుకోవడం గత ఏడాది కాలంగా చేస్తున్నాడు. ఇతను మాయమాటలు నమ్మి ఖాతాదారులు కూడా బ్యాంకులో పనిచేసే ఉద్యోగి కదా అని తన కార్డు నెంబరు తన ఫోన్ కి వచ్చిన ఓటీపీ నెంబర్ చెప్పి అతనికి నగదు ఇచ్చేవారు .గత ఏడాది కాలంగా సజావుగా సాగిన ఈ వ్యవహారం గత కొన్ని రోజులుగా సువర్ణ రాజు నగదు తీసుకున్న వారికి అందుబాటులో లేకపోవటం వారి ఫోను లిఫ్ట్ చేయకపోవడం తో తాము మోసపోయామని పలువురు గ్రహించారు. దీంతో మోసపోయిన వారు తమకు న్యాయం చేయాలంటూ బ్యాంకు అధికారుల చుట్టూ తిరిగి ఫిర్యాదులు చేస్తున్నారు.
గత రెండు వారాలుగా నక్క సువర్ణ రాజు బ్యాంకు రాకపోవడం ఎవరికీ అందుబాటులో లేకపోవడంతో సుమారు రూ.40 లక్షలు మేర ఈ విధమైన మోసం జరిగినట్లు బాధితులు చెబుతున్నారు. బ్యాంకు అధికారులు మాత్రం ఎస్బిఐకి, క్రెడిట్ కార్డ్ విభాగానికి తేడా ఉందని చెబుతున్నారు. మోసపోయిన వారు ఇస్తున్న ఫిర్యాదులు పై ఉన్నతాధికారులకు తెలియజేస్తామని అతనిపై ఎస్బిఐ క్రెడిట్ కార్డ్ విభాగం అధికారులు చర్యలు తీసుకుంటారని అంటున్నారు.
బైట్ 1 కృష్ణమూర్తి, మోసపోయిన ఖాతాదారుడు
2 సర్వేష్ కుమార్, ఎస్ బి ఐ రీజనల్ కార్యాలయం భీమవరం చీఫ్ మేనేజర్

Last Updated : Nov 15, 2019, 6:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.