నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి రెడ్డి పాలెంలోని జొన్నవాడ కామాక్షిమాతాయి ఆలయంలో చోరీకి పాల్పడుతున్న ఓ మహిళా దొంగను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగదు చోరీకి గురవుతోందని.. భక్తుల నుంచి ఫిర్యాదులు అధికమవడంతో ఆలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను అధికారులు పరిశీలించారు. ఓ భక్తురాలి బ్యాగులో నగదును. ఓ మహిళ దొంగలించడాన్ని సీసీ కెమెరాలో గుర్తించారు. ఆ మహిళ మళ్లీ ఆలయానికి రావడం... గుర్తించిన ఆలయ సిబ్బంది ఆమెను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
ఇదీ చదవండి: