ETV Bharat / city

ఎంపీ దాతృత్వం.. మత్స్యకారులకు సరకుల పంపిణీ

author img

By

Published : May 3, 2020, 5:02 PM IST

విశాఖలో మత్స్యకార కుటుంబాలకు ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. ఒక్కో కుటుంబానికి 5 కిలోల బియ్యం, నాలుగు కోడిగుడ్లు అందజేశారు.

MP mvv satyanarayana distributes rice to fishermen families
MP mvv satyanarayana distributes rice to fishermen families
మీడియాతో ఎంపీ సత్యనారాయణ

లాక్​డౌన్ కారణంగా పేదలు పస్తులు ఉండకూడదని రాష్ట్ర ప్రభుత్వం నెలకు మూడుసార్లు రేషన్, నిత్యావసర సరకులు అందజేస్తోందని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ చెప్పారు. విశాఖ నగరంలోని ఎంపీ కార్యాలయం వద్ద మత్స్యకారుల కుటుంబాలకు ఆయన బియ్యం, కోడిగుడ్లు అందజేశారు.

విశాఖ తూర్పు నియోజకవర్గంలోని ఎనిమిది వేల మంది మత్స్యకార కుటుంబాలకు నిత్యావసర సరకులు అందించిన తర్వాత, దక్షిణ నియోజకవర్గంలోని పదివేల మత్స్యకార కుటుంబాలకూ అందజేస్తామని చెప్పారు.

ఇదీ చదవండి:

ఎక్కడి వారు అక్కడే ఉండండి: సీఎం జగన్

మీడియాతో ఎంపీ సత్యనారాయణ

లాక్​డౌన్ కారణంగా పేదలు పస్తులు ఉండకూడదని రాష్ట్ర ప్రభుత్వం నెలకు మూడుసార్లు రేషన్, నిత్యావసర సరకులు అందజేస్తోందని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ చెప్పారు. విశాఖ నగరంలోని ఎంపీ కార్యాలయం వద్ద మత్స్యకారుల కుటుంబాలకు ఆయన బియ్యం, కోడిగుడ్లు అందజేశారు.

విశాఖ తూర్పు నియోజకవర్గంలోని ఎనిమిది వేల మంది మత్స్యకార కుటుంబాలకు నిత్యావసర సరకులు అందించిన తర్వాత, దక్షిణ నియోజకవర్గంలోని పదివేల మత్స్యకార కుటుంబాలకూ అందజేస్తామని చెప్పారు.

ఇదీ చదవండి:

ఎక్కడి వారు అక్కడే ఉండండి: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.