ETV Bharat / city

'రాష్ట్రంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి' - cm jagan latest news

ప్రతిపక్ష నేత చంద్రబాబు విశాఖ పర్యటన సందర్భంగా విమానాశ్రయంలో జరిగిన ఘటనపై భాజపా ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ స్పందించారు. ప్రజలకు ఎటువంటి సంబంధం లేని రాజకీయ, వ్యాపార క్రీడ ఈ ప్రాంతంలో జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. రెండు పార్టీలు, రెండు కుటుంబాల కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

'రాష్ట్రంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి'
'రాష్ట్రంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి'
author img

By

Published : Feb 29, 2020, 7:35 PM IST

చంద్రబాబు విశాఖ పర్యటనపై ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ వ్యాఖ్యలు

చంద్రబాబు విశాఖ పర్యటనపై ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ వ్యాఖ్యలు

ఇదీ చదవండి:

ముఖ్యమంత్రి జగన్‌తో ముకేశ్‌ అంబానీ భేటీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.