ETV Bharat / city

విశాఖ ఘటన​: బాధిత గ్రామాల్లో అధ్యయనం కోసం కమిటీ ఏర్పాటు

author img

By

Published : May 12, 2020, 5:28 PM IST

సీఎం జగన్ ఆదేశాలతో విశాఖ గ్యాస్ లీకేజ్ బాధిత గ్రామాల్లో అధ్యయనం చేసేందుకు కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ గ్రామాల్లో చేపట్టాల్సిన చర్యలపై ప్రభుత్వానికి నివేదిక అందజేయనుంది.

committe formation
committe formation

గ్యాస్‌ లీకేజీ బాధిత గ్రామాల్లో అధ్యయనం కోసం ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలతో 10 మంది వైద్యులతో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేశారు. బాధితుల్లో దీర్ఘకాలంలో తలెత్తే సమస్యలపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. బాధిత గ్రామాల్లో చేపట్టాల్సిన చర్యలపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.

ఇదీ చదవండి :

గ్యాస్‌ లీకేజీ బాధిత గ్రామాల్లో అధ్యయనం కోసం ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలతో 10 మంది వైద్యులతో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేశారు. బాధితుల్లో దీర్ఘకాలంలో తలెత్తే సమస్యలపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. బాధిత గ్రామాల్లో చేపట్టాల్సిన చర్యలపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది.

ఇదీ చదవండి :

'కరోనా వ్యాక్సిన్ ఎప్పుడొస్తుంది'.. సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రాతో ముఖాముఖి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.