ETV Bharat / city

ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కుమార్తె వివాహానికి హాజరుకానున్న సీఎం

చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కుమార్తె వివాహానికి ముఖ్యమంత్రి జగన్ హాజరుకానున్నారు. సాయంత్రం 4.50 గంటలకు తాడేపల్లి నుంచి విశాఖ బయల్దేరి..కార్యక్రమం అనంతరం రాత్రి 8.30 గంటలకు తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు.

author img

By

Published : Oct 30, 2020, 3:01 PM IST

jagan
ధర్మశ్రీ కుమార్తె వివాహానికి హాజరు కానున్న సీఎం

ముఖ్యమంత్రి జగన్ సాయంత్రం విశాఖ వెళ్లనున్నారు. చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కుమార్తె వివాహానికి ఆయన హాజరుకానున్నారు. సాయంత్రం 4.50 గంటలకు తాడేపల్లి నుంచి విశాఖ బయల్దేరి..కార్యక్రమం అనంతరం రాత్రి 8.30 గంటలకు తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు.

ఇదీచదవండి

ముఖ్యమంత్రి జగన్ సాయంత్రం విశాఖ వెళ్లనున్నారు. చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కుమార్తె వివాహానికి ఆయన హాజరుకానున్నారు. సాయంత్రం 4.50 గంటలకు తాడేపల్లి నుంచి విశాఖ బయల్దేరి..కార్యక్రమం అనంతరం రాత్రి 8.30 గంటలకు తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు.

ఇదీచదవండి

ప్రముఖుల 'మిలాద్‌- ఉన్‌-నబీ' శుభాకాంక్షలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.