ETV Bharat / city

TDP: తెదేపా జాతీయ అధికార ప్రతినిధిగా జీవీ రెడ్డి

author img

By

Published : Oct 28, 2021, 9:52 PM IST

తెదేపాకు కొత్త జాతీయ ప్రతినిధిని నియమిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు. అదేవిధంగా.. విజయవాడ పార్లమెంట్ కమిటీని సైతం ఏర్పాటు చేశారు.

TDP
TDP

తెదేపా జాతీయ అధికార ప్రతినిధిగా జీవీ రెడ్డి, మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఫతావుల్లా, తెదేపా బీసీ ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శిగా వి.వి.సత్యనారాయణలను ఎంపిక చేశారు. విజయవాడ పార్లమెంట్ కమిటీని కూడా చంద్రబాబు ఏర్పాటు చేశారు. నెట్టెం రఘురాం అధ్యక్షుడిగా 37 మందితో కూడిన కమిటీని నియమించారు. కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంఛార్జిగా సుబ్బారెడ్డిని అధినేత చంద్రబాబు నియమించారు.

ఇదీ చదవండి:

తెదేపా జాతీయ అధికార ప్రతినిధిగా జీవీ రెడ్డి, మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఫతావుల్లా, తెదేపా బీసీ ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శిగా వి.వి.సత్యనారాయణలను ఎంపిక చేశారు. విజయవాడ పార్లమెంట్ కమిటీని కూడా చంద్రబాబు ఏర్పాటు చేశారు. నెట్టెం రఘురాం అధ్యక్షుడిగా 37 మందితో కూడిన కమిటీని నియమించారు. కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంఛార్జిగా సుబ్బారెడ్డిని అధినేత చంద్రబాబు నియమించారు.

ఇదీ చదవండి:

Jagan Cases: జగన్ డిశ్చార్జ్ పిటిషన్‌పై వాదనలు నవంబరు 1కి వాయిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.