ETV Bharat / city

సీఎం గారూ.. ఇప్పటికైనా దయచేసి మారండి.. లేదంటే..!

ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని ముఖ్యమంత్రి జగన్​కు.. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సూచించారు. ప్రజా ప్రయోజనాలు కాపాడేలా.. పరిపాలన చేయాలన్నారు.

author img

By

Published : Aug 22, 2019, 4:11 PM IST

somireddy
మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

పోలవరం రివర్స్ టెండరింగ్‌ ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ హై కోర్టు ఇచ్చిన ఆదేశాలపై.. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. ప్రభుత్వ విధానాలకు ఈ తీర్పు శరాఘాతమన్నారు. ఇప్పటికైనా సీఎం జగన్‌ వాస్తవాలు గ్రహించి జాగ్రత్త పడాలని హితవు పలికారు. అభివృద్ధి విషయంలో ప్రతిపక్షంపై కక్షసాధింపు ధోరణి మానుకోవాలన్నారు. 151 స్థానాల్లో ప్రజలు గెలిపిస్తే.. చివరికి పరిశ్రమలు వెళ్లిపోయేలా చేశారని.. ఇతర దేశాలూ పీపీఏల రద్దుపై హెచ్చరించాల్సి వచ్చిందని.. వృద్ధి రేటు పడిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం కంటే మెరుగైన పాలన అందించేందుకు ఇప్పటికైనా దయచేసి ప్రయత్నించాలని.. ప్రభుత్వ విధానాల కారణంగా ప్రజలు నష్టపోయే పరిస్థితి రాకుండా చూడాలని ముఖ్యమంత్రి జగన్​కు విజ్ఞప్తి చేశారు.

మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

పోలవరం రివర్స్ టెండరింగ్‌ ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ హై కోర్టు ఇచ్చిన ఆదేశాలపై.. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. ప్రభుత్వ విధానాలకు ఈ తీర్పు శరాఘాతమన్నారు. ఇప్పటికైనా సీఎం జగన్‌ వాస్తవాలు గ్రహించి జాగ్రత్త పడాలని హితవు పలికారు. అభివృద్ధి విషయంలో ప్రతిపక్షంపై కక్షసాధింపు ధోరణి మానుకోవాలన్నారు. 151 స్థానాల్లో ప్రజలు గెలిపిస్తే.. చివరికి పరిశ్రమలు వెళ్లిపోయేలా చేశారని.. ఇతర దేశాలూ పీపీఏల రద్దుపై హెచ్చరించాల్సి వచ్చిందని.. వృద్ధి రేటు పడిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం కంటే మెరుగైన పాలన అందించేందుకు ఇప్పటికైనా దయచేసి ప్రయత్నించాలని.. ప్రభుత్వ విధానాల కారణంగా ప్రజలు నష్టపోయే పరిస్థితి రాకుండా చూడాలని ముఖ్యమంత్రి జగన్​కు విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి

నవయుగ టెండర్ల రద్దుపై ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

Intro:కిట్ నం:879,విశాఖ సిటీ, ఎం.డి.అబ్దుల్లా.
ap_vsp_72_22_differently_abled_confrence_ab_AP10148

( ) విభిన్న ప్రతిభావంతుల కు ప్రభుత్వాల ద్వారా అందాల్సిన పథకాలను వారికి చేరువ చేసేందుకుధాన్ పౌండేషన్ పనిచేస్తుందని ఆ సంస్థ ప్రాంతీయ సమన్వయ కర్త కే. రమాప్రభ అన్నారు. పౌండేషన్ ఆధ్వర్యంలో విశాఖ పౌర గ్రంథాలయంలో విభిన్న ప్రతిభావంతుల సదస్సు నిర్వహించారు. పౌండేషన్ ఆధ్వర్యంలో విశాఖ నగరంలో విభిన్న ప్రతిభావంతుల పై సర్వే నిర్వహించామని ఆమె తెలిపారు.


Body:తమ సర్వేలో విభిన్న ప్రతిభావంతుల కు సంబంధించి అనేక కీలక అంశాలు వెలుగు చూశాయని, వీరిలో 84 శాతం మందికి సదరం సర్టిఫికెట్ ఉందని ,16 శాతం మందికి ఇంకా అందుబాటులో లేదని అన్నారు. అదేవిధంగా గా 75 శాతం మందికి పింఛన్లు మంజూరు కాగా 25% మందికి అందడం లేదని స్పష్టం చేశారు.


Conclusion:కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల ఉప సంచాలకుడు పి. వెంకటేశ్వరరావు, ప్రజల వాణి సొసైటీ నిర్వాహకురాలు కే.సుచిత్రారావు తదితరులు పాల్గొన్నారు.

బైట్: కె.రమాప్రభ,ప్రాంతీయ సమన్వయకర్త, ధాన్ ఫౌండేషన్.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.