విజయవాడ రూరల్ మండలం నిడమానూరు పంచాయతీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయి. జిల్లా పరిషత్ పాఠశాలలో.. 5వ నెంబర్ పోలింగ్ బూత్ వద్ద.. సర్పంచి అభ్యర్థి శీలం రంగారావు గుర్తు వంకాయ కాగా, వంకాయ గుర్తుపై అధికారులు నోటా అని అంటించారు. దీంతో ఆగ్రహించిన సర్పంచి అభ్యర్థి.. అధికారులను ప్రశ్నించగా.. సరిచేస్తామని చెప్పారు.
ఇదీ చదవండి: విశాఖ జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్