ETV Bharat / city

రాష్ట్రంలో కొత్తగా 6,190 కరోనా కేసులు, 35 మరణాలు

author img

By

Published : Sep 29, 2020, 6:45 PM IST

Updated : Sep 29, 2020, 7:15 PM IST

new-corona-cases-in-ap
new-corona-cases-in-ap

18:42 September 29

కేసుల్లో తగ్గుదల కనిపిస్తున్నా.. రాష్ట్రంలో కరోనా పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టడం లేదు. కొత్తగా 6,190 కరోనా కేసులు నమోదవ్వగా 35 మంది మృతి చెందారు. మరో 9,836 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.

రాష్ట్రంలో మెుత్తం కరోనా బాధితుల సంఖ్య 6,87,351కి చేరింది. ఇప్పటివరకు 5,780 మంది వైరస్​తో మృతి చెందారు. ప్రస్తుతం 59,435 కరోనా యాక్టివ్‌ కేసులు ఉండగా.. కరోనా నుంచి రాష్ట్రంలో మెుత్తం 6,22,136 మంది బాధితులు కోలుకున్నారు. తాజా లెక్కల ప్రకారం.. 6190 మందికి కరోనా సోకింది. 9,836 మంది బాధితులు వైరస్ నుంచి బయటపడ్డారు.

ఇదీ చదవండి:

కొవిడ్‌తో సహజీవనం చేస్తూనే అప్రమత్తంగా ఉండాలి: సీఎం జగన్

Last Updated :Sep 29, 2020, 7:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.