ETV Bharat / city

DGP : 'పోలీసు అమర వీరుల కుటుంబాలకు అండగా నిలవాల్సిన బాధ్యత అందరిది'

author img

By

Published : Oct 29, 2021, 2:38 AM IST

విజయవాడ పీడబ్ల్యూ గ్రౌండ్‌లో పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. పోలీస్ బ్యాండ్ ప్రదర్శనకు ముఖ్య అతిథిగా డీజీపీ సవాంగ్ హాజరయ్యారు.

డీజీపీ సవాంగ్
డీజీపీ సవాంగ్

కొవిడ్ సమయంలోనూ పోలీసులు ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలను కాపాడారని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు సందర్భంగా విజయవాడ పీడబ్ల్యూ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన పోలీస్ బ్యాండ్ ప్రదర్శనకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 206 మంది పోలీసులు కరోనాతో ప్రాణాలు కోల్పోయారని డీజీపీ తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణ త్యాగం చేసిన పోలీసు అమర వీరుల కుటుంబాలకు అండగా నిలవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. పోలీసు అమరవీరుల కుటుంబాలకు ఇన్సూరెన్స్ అందజేసిన బ్యాంకు, ఇన్సూరెన్స్ సంస్థల ప్రతినిథులకు ప్రసంశా పత్రాలు అందజేశారు.

కొవిడ్ సమయంలోనూ పోలీసులు ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలను కాపాడారని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు సందర్భంగా విజయవాడ పీడబ్ల్యూ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన పోలీస్ బ్యాండ్ ప్రదర్శనకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 206 మంది పోలీసులు కరోనాతో ప్రాణాలు కోల్పోయారని డీజీపీ తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణ త్యాగం చేసిన పోలీసు అమర వీరుల కుటుంబాలకు అండగా నిలవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. పోలీసు అమరవీరుల కుటుంబాలకు ఇన్సూరెన్స్ అందజేసిన బ్యాంకు, ఇన్సూరెన్స్ సంస్థల ప్రతినిథులకు ప్రసంశా పత్రాలు అందజేశారు.

ఇదీచదవండి.

TDP: తెదేపా జాతీయ అధికార ప్రతినిధిగా జీవీ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.