ETV Bharat / city

శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఘాట్ల వద్ద అనుమతి నిరాకరణ

author img

By

Published : Sep 28, 2019, 1:38 PM IST

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఘాట్ల వద్ద అనుమతిని నిరాకరించారు. దుర్గ, భవానీ, పద్మావతి ఘాట్లలో స్నానాలకు అనుమతి లేదని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు.

devi_sharannavaratri_vijayawada

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విజయవాడలోని దుర్గ, భవానీ, పద్మావతి ఘాట్ల దగ్గర స్నానాలకు అనుమతి లేదని అధికారులు తెలిపారు. ప్రకాశం బ్యారేజికి వరద ప్రవాహం మరో 4 రోజులపాటు కొనసాగే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రస్తుతం 3 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు బ్యారేజికి వస్తుందని తెలిపారు. వచ్చిన నీటిని వచ్చినట్లు విడుదల చేస్తున్నామన్నారు. ఘాట్ల వద్ద ప్రమాదకర పరిస్థితి ఉండటంతో నది లోపలికి అనుమతి లేదన్నారు. భక్తులకు ఇబ్బంది లేకుండా స్నానాలకు ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు.

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విజయవాడలోని దుర్గ, భవానీ, పద్మావతి ఘాట్ల దగ్గర స్నానాలకు అనుమతి లేదని అధికారులు తెలిపారు. ప్రకాశం బ్యారేజికి వరద ప్రవాహం మరో 4 రోజులపాటు కొనసాగే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రస్తుతం 3 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు బ్యారేజికి వస్తుందని తెలిపారు. వచ్చిన నీటిని వచ్చినట్లు విడుదల చేస్తున్నామన్నారు. ఘాట్ల వద్ద ప్రమాదకర పరిస్థితి ఉండటంతో నది లోపలికి అనుమతి లేదన్నారు. భక్తులకు ఇబ్బంది లేకుండా స్నానాలకు ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:ఇంద్రకీలాద్రి.. దేవీ నవరాత్రులకు సిద్ధమవుతోంది!

Ap_vsp_05_28_makavaripalem_cinema_theatre_village_water_av_eenadu_koti కోటిబాబు, మాకవరపాలెం న్యూస్ టుడే Anchor : విశాఖ జిల్లా నర్సీపట్నం మాకవరపాలెం మండలం తామరం లో వర్షం నీరు ముంచెత్తడంతో 4 రోజులుగా నీటిలో ఉన్నా శ్రీకన్య సినిమా థియేటర్. నివాసాలు. రహదారి విస్తరణ పనుల్లో గుత్తే దారులు కల్వర్టు లు కప్పియడంతో నీరు పోయేందుకు అవకాశం లేకుండాపోయింది. డబ్బులు మిగిలించు కోవాలనే ఆశ తో కాల్వర్టులు నిర్మాణం చేయలేదు.అధికారులు నిర్లక్ష్యం కారణంగా ఈ గోరం జరిగిందని. భాదితులు ఆవేదన చెందుతున్నారు. నోట్ : విజువల్స్ డెస్క్ వాట్సాప్ కి పంపాము.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.