ETV Bharat / city

దిల్లీ చేరుకున్న సీఎం జగన్.. రాత్రి అమిత్​ షాతో భేటీ

author img

By

Published : Dec 15, 2020, 3:48 PM IST

Updated : Dec 15, 2020, 5:55 PM IST

ముఖ్యమంత్రి జగన్ దిల్లీ చేరుకున్నారు. ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్​ షా తో భేటీ కానున్నారు. విభజన చట్టంలో పేర్కొన్న హామీల అమలు, పోలవరం నిధులు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది.

విజయవాడ నుంచి దిల్లీ బయలుదేరిన సీఎం జగన్
విజయవాడ నుంచి దిల్లీ బయలుదేరిన సీఎం జగన్

సీఎం జగన్.. దిల్లీ చేరుకున్నారు. రాత్రి 9 గంటలకు అమిత్ షాతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో తుపాను నేపథ్యంలో వరద సహాయం చేయాలని కోరనున్నారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలు సహా పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. సీఎం జగన్​తో​ పాటు ముగ్గురు వైకాపా ఎంపీలు దిల్లీకి వెళ్లారు.

ఇదీచదవండి

సీఎం జగన్.. దిల్లీ చేరుకున్నారు. రాత్రి 9 గంటలకు అమిత్ షాతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో తుపాను నేపథ్యంలో వరద సహాయం చేయాలని కోరనున్నారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలు సహా పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. సీఎం జగన్​తో​ పాటు ముగ్గురు వైకాపా ఎంపీలు దిల్లీకి వెళ్లారు.

ఇదీచదవండి

రైతుల ఖాతాల్లో 1252 కోట్ల పంటల బీమా సొమ్ము జమ

Last Updated : Dec 15, 2020, 5:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.