ETV Bharat / city

భాజపా ప్రజా ఉద్యమాల కమిటీకి కన్వీనర్ గా ఐవైఆర్ కృష్ణారావు

BJP FORM A COMMITTEE : ప్రజా సమస్యలపై భారతీయ జనతా పార్టీ దృష్టి సారించింది. రాష్ట్రంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి.. దానికి తగినట్లుగా కార్యాచరణ రూపొందించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి కన్వీనర్​గా ఐవైఆర్​ కృష్ణారావును నియమించింది.

author img

By

Published : Sep 4, 2022, 9:56 AM IST

BJP FORM A COMMITTEE
BJP FORM A COMMITTEE

COMMITTEE : రాష్ట్రంలోని ప్రజా సమస్యలు గుర్తించి.. వాటికి తగినట్లు ఉద్యమ కార్యచరణ రూపొందించేందుకు 8 మంది సభ్యులతో కూడిన కమిటీని భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసింది. దానికి కన్వీనరుగా రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్​ కృష్ణారావును నియమించింది. రాష్ట్రంలోని ‌ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో వీధి సమావేశాలు, బహిరంగ సభలు జరపాలని నిర్ణయించింది. రాష్ట్రాన్ని సమగ్ర అభివృద్ధిలో నడిపే సత్తా వైకాపా ప్రభుత్వానికి లేదని విమర్శించింది. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఒక్కొక్కటి ప్రజలకు వివరించే దిశగా పలు కార్యక్రమాల రూపకల్పన చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5వేల వీధి సమావేశాల నిర్వహణకు సన్నాహామవుతున్నట్లు భాజపా వర్గాలు తెలిపారు.

COMMITTEE : రాష్ట్రంలోని ప్రజా సమస్యలు గుర్తించి.. వాటికి తగినట్లు ఉద్యమ కార్యచరణ రూపొందించేందుకు 8 మంది సభ్యులతో కూడిన కమిటీని భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసింది. దానికి కన్వీనరుగా రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్​ కృష్ణారావును నియమించింది. రాష్ట్రంలోని ‌ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో వీధి సమావేశాలు, బహిరంగ సభలు జరపాలని నిర్ణయించింది. రాష్ట్రాన్ని సమగ్ర అభివృద్ధిలో నడిపే సత్తా వైకాపా ప్రభుత్వానికి లేదని విమర్శించింది. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఒక్కొక్కటి ప్రజలకు వివరించే దిశగా పలు కార్యక్రమాల రూపకల్పన చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5వేల వీధి సమావేశాల నిర్వహణకు సన్నాహామవుతున్నట్లు భాజపా వర్గాలు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.