ETV Bharat / city

రాష్ట్రంలో మళ్లీ సెంచరీ దాటిన కరోనా కేసులు - 118 new corona cases in ap newsupdates

రాష్ట్రంలో కొత్తగా 118 కరోనా కేసులు నమోదయ్యాయని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. కొవిడ్ నుంచి మరో 86 మంది బాధితులు కోలుకున్నారని తెలిపింది. రాష్ట్రంలో కరోనా నిర్ధరణ పరీక్షలు కోటీ 39 లక్షలు దాటాయని వివరించింది.

118 new corona cases in the andhrapradesh
రాష్ట్రంలో కొత్తగా 118 కరోనా కేసులు
author img

By

Published : Feb 27, 2021, 6:22 PM IST

Updated : Feb 27, 2021, 7:41 PM IST

రాష్ట్రంలో చాలా రోజుల తర్వాత కరోనా కేసులు సెంచరీ దాటాయి. రాష్ట్రంలో కొత్తగా 118 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 8,89,799 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,169 మంది మృతిచెందారు. కొవిడ్ నుంచి మరో 86 మంది బాధితులు కోలుకోగా.. ఇప్పటివరకు 8.81 లక్షల మందికి పైగా బాధితులు కోలుకున్నారు. 24 గంటల వ్యవధిలో 37,041 కరోనా పరీక్షలు చేయగా.. ఇప్పటివరకు కోటీ 39 లక్షల కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు.

ఇదీ చదవండి

రాష్ట్రంలో చాలా రోజుల తర్వాత కరోనా కేసులు సెంచరీ దాటాయి. రాష్ట్రంలో కొత్తగా 118 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 8,89,799 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,169 మంది మృతిచెందారు. కొవిడ్ నుంచి మరో 86 మంది బాధితులు కోలుకోగా.. ఇప్పటివరకు 8.81 లక్షల మందికి పైగా బాధితులు కోలుకున్నారు. 24 గంటల వ్యవధిలో 37,041 కరోనా పరీక్షలు చేయగా.. ఇప్పటివరకు కోటీ 39 లక్షల కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు.

ఇదీ చదవండి

రూ.2,937 కోట్లతో తితిదే వార్షిక బడ్జెట్‌కు పాలకమండలి ఆమోదం

Last Updated : Feb 27, 2021, 7:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.