ETV Bharat / city

'సీఎం జగన్ చేస్తున్న మేలును గుర్తించి.. వైకాపాకు ఓటేయాలి'

author img

By

Published : Apr 15, 2021, 4:40 PM IST

సీఎం జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలకు కృతజ్ఞతగా వైకాపాకు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ తిరుపతి ఎంపీ అభ్యర్థి గురుమూర్తి ప్రచారం నిర్వహించారు. వైకాపా అభ్యర్థిని గెలిపించి.. తిరుపతి అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.

'సీఎం జగన్ చేస్తున్న మేలును గుర్తించి.. వైకాపాకు ఓటెయాలి'
'సీఎం జగన్ చేస్తున్న మేలును గుర్తించి.. వైకాపాకు ఓటెయాలి'

శాసనసభ్యుడు కరుణాకరరెడ్డితో కలిసి కొర్లగుంటలో వైకాపా ఎంపీ అభ్యర్థి గురుమూర్తి ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. పేద ప్రజలను ఆదుకునేలా.. సంక్షేమ పథకాలను ప్రతీ ఇంటికి అందిస్తూ.. వైఎస్ జగన్ చేస్తున్న మేలును ప్రజలు గుర్తించాలని కోరారు. వైకాపా అభ్యర్థి గురుమూర్తిని గెలిపించటం ద్వారా తిరుపతి లోక్ సభ అభివృద్ధికి సహకరించాలని కరుణాకరరెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:

శాసనసభ్యుడు కరుణాకరరెడ్డితో కలిసి కొర్లగుంటలో వైకాపా ఎంపీ అభ్యర్థి గురుమూర్తి ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. పేద ప్రజలను ఆదుకునేలా.. సంక్షేమ పథకాలను ప్రతీ ఇంటికి అందిస్తూ.. వైఎస్ జగన్ చేస్తున్న మేలును ప్రజలు గుర్తించాలని కోరారు. వైకాపా అభ్యర్థి గురుమూర్తిని గెలిపించటం ద్వారా తిరుపతి లోక్ సభ అభివృద్ధికి సహకరించాలని కరుణాకరరెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:

కలకలం రేపుతున్న అన్నదమ్ముల గూఢచర్యం కుట్ర

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.