ETV Bharat / city

తిరుపతి ఉపఎన్నిక: గురుమూర్తికి డిక్లరేషన్ పత్రం అందజేత

author img

By

Published : May 2, 2021, 10:42 PM IST

దాదాపు 2 లక్షల 71 వేల ఓట్ల మెజారిటీతో తిరుపతి ఉప ఎన్నికలో వైకాపా అభ్యర్థి గురుమూర్తి గెలుపొందారు. నెల్లూరులోని ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ గురుమూర్తికి డిక్లరేషన్ ఫారం ఇచ్చారు.

winner declaration to gurumurthy
ఎంపీగా గెలిచిన గురుమూర్తికి డిక్లరేషన్ అందజేత

తిరుపతి ఉప ఎన్నికల్లో గెలుపొందిన వైకాపా అభ్యర్థి గురుమూర్తికి.. జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి చక్రధరబాబు డిక్లరేషన్ పత్రం అందజేశారు. నెల్లూరులోని కౌంటింగ్ కేంద్రం వద్ద ఇచ్చారు. దాదాపు 2 లక్షల 71 వేల ఓట్ల మెజార్టీతో ఆయన ఈ ఎన్నికలో విజయం సాధించారు.

ఇదీ చదవండి:

తిరుపతి ఉప ఎన్నికల్లో గెలుపొందిన వైకాపా అభ్యర్థి గురుమూర్తికి.. జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి చక్రధరబాబు డిక్లరేషన్ పత్రం అందజేశారు. నెల్లూరులోని కౌంటింగ్ కేంద్రం వద్ద ఇచ్చారు. దాదాపు 2 లక్షల 71 వేల ఓట్ల మెజార్టీతో ఆయన ఈ ఎన్నికలో విజయం సాధించారు.

ఇదీ చదవండి:

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక: వైకాపా అభ్యర్థి గురుమూర్తి విజయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.