ETV Bharat / city

తిరుమలలో రద్దీ.. సర్వదర్శనానికి 12 గంటలు

తిరుమల క్షేత్రం భక్తజనంతో కిటకిటలాడుతోంది. సర్వదర్శనానికి 12 గంటలు పడుతోంది.

author img

By

Published : Jul 18, 2019, 7:48 AM IST

tirumala

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 24 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సాధారణ సర్వదర్శనానికి 12 గంటల సమయం.. టైమ్‌స్లాట్‌ టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 67 వేల 348 మంది భక్తులు దర్శించుకున్నారు. 32 వేల 138 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. బుధవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.12 కోట్లుగా నమోదైంది.

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 24 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సాధారణ సర్వదర్శనానికి 12 గంటల సమయం.. టైమ్‌స్లాట్‌ టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 67 వేల 348 మంది భక్తులు దర్శించుకున్నారు. 32 వేల 138 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. బుధవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.12 కోట్లుగా నమోదైంది.

Intro:Ap_Nlr_01_11_Loyarla_Nirasana_Kiran_Avb_AP10064

నెల్లూరు జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు కోర్టు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేస్తారు. మంగళగిరిలో న్యాయమూర్తి రాహుల్ అంబేద్కర్ పై అల్లరిమూకల దాడికి పాల్పడటాన్ని ఖండిస్తూ న్యాయవాదులు ఈ నిరసన చేపట్టారు. న్యాయమూర్తిపై దాడి చేయడం హేయమైన చర్యని వారు ఆందోళన వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బార్ అసోసియేషన్ నేతలు డిమాండ్ చేశారు. శుక్రవారం కూడా కోర్టు విధులు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.
బైట్: చంద్రశేఖర్ రెడ్డి, బార్ అసోసియేషన్ నేత, నెల్లూరు.


Body:కిరణ్ ఈటీవీ భారత్


Conclusion:9394450291
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.