ETV Bharat / city

Tirumala: శ్రీవారి సేవలో సినీ నటి రాశీ ఖన్నా

author img

By

Published : Jun 29, 2022, 9:57 AM IST

Tirumala: తిరుమల శ్రీవారిని సినీ నటి రాశీ ఖన్నా దర్శించుకున్నారు. వీఐపీ దర్శన సమయంలో స్వామి వారి సేవలో పాల్గొన్నారు. పక్కా కమర్షియల్ చిత్రం విజయవంతం కావాలని శ్రీవారిని ప్రార్థించినట్లు నటి రాశీఖన్నా తెలిపారు.

Tirumala
Tirumala

Actress Rashikhanna at Tirumala: తిరుమల శ్రీవారిని నటి రాశీ ఖన్నా దర్శించుకున్నారు. ఈ ఉదయం తోమాలసేవలో ఆమె.. 'పక్కా కమర్షియల్' చిత్ర నిర్మాత బన్నీ వాసుతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి.. దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు.. వేదాశీర్వచనం చేసి... శ్రీవారి లడ్డు ప్రసాదాలను అందజేశారు. పక్కా కమర్షియల్ చిత్రం విజయవంతం కావాలని శ్రీవారిని ప్రార్థించినట్లు నటి రాశీ ఖన్నా తెలిపారు.

Actress Rashikhanna at Tirumala: తిరుమల శ్రీవారిని నటి రాశీ ఖన్నా దర్శించుకున్నారు. ఈ ఉదయం తోమాలసేవలో ఆమె.. 'పక్కా కమర్షియల్' చిత్ర నిర్మాత బన్నీ వాసుతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి.. దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు.. వేదాశీర్వచనం చేసి... శ్రీవారి లడ్డు ప్రసాదాలను అందజేశారు. పక్కా కమర్షియల్ చిత్రం విజయవంతం కావాలని శ్రీవారిని ప్రార్థించినట్లు నటి రాశీ ఖన్నా తెలిపారు.

శ్రీవారి సేవలో సినీ నటి రాశిఖన్నా..

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.