ETV Bharat / city

Somu Veerraju: అభివృద్ధిపై చర్చకు సిద్ధమా... వైకాపాకు సోము వీర్రాజు సవాల్​

author img

By

Published : Mar 7, 2022, 7:49 AM IST

Somu Veerraju: రాష్ట్రంలో అభివృద్ధిపై చర్చించేందుకు భాజపా సిద్ధంగా ఉందని, చర్చకు వైకాపా సిద్ధమా అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సవాల్‌ విసిరారు. పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేసి, నికర జలాలను సాధించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ నెల 19న కడప జిల్లాలో ధర్నా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు సోము వీర్రాజు తెలిపారు.

Somu Veerraju
వైకాపాకు సోమువీర్రాజు సవాల్​

Somu Veerraju: రాష్ట్రంలో అభివృద్ధిపై చర్చించేందుకు భాజపా సిద్ధంగా ఉందని, చర్చకు వైకాపా ముందుకు రావాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సవాల్‌ విసిరారు. పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తిచేసి, నికర జలాలను సాధించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ నెల 19న కడప జిల్లాలో ధర్నా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు కర్నూలు జిల్లా మంత్రాలయంలో తెలిపారు.

పోలవరం నిర్మాణ ఖర్చులను పూర్తిగా భరించనున్నట్లు కేంద్రం చెప్పిందని సోము వీర్రాజు అన్నారు. రూ.50 వేల కోట్లను ఎలా డ్రా చేసుకోవాలన్న తపన తప్ప.. ఈ ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేయాలన్న ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ఎద్దేవా చేశారు. కడప జిల్లాలో అన్నమయ్య జలాశయం కొట్టుకుపోతే ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు.

Somu Veerraju: రాష్ట్రంలో అభివృద్ధిపై చర్చించేందుకు భాజపా సిద్ధంగా ఉందని, చర్చకు వైకాపా ముందుకు రావాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సవాల్‌ విసిరారు. పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తిచేసి, నికర జలాలను సాధించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ నెల 19న కడప జిల్లాలో ధర్నా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు కర్నూలు జిల్లా మంత్రాలయంలో తెలిపారు.

పోలవరం నిర్మాణ ఖర్చులను పూర్తిగా భరించనున్నట్లు కేంద్రం చెప్పిందని సోము వీర్రాజు అన్నారు. రూ.50 వేల కోట్లను ఎలా డ్రా చేసుకోవాలన్న తపన తప్ప.. ఈ ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేయాలన్న ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ఎద్దేవా చేశారు. కడప జిల్లాలో అన్నమయ్య జలాశయం కొట్టుకుపోతే ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు.

ఇదీ చదవండి:

అన్ని రకాల అలవెన్సులూ పెంచాలి: వేతన సవరణ సంఘం సిఫార్సు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.