ETV Bharat / city

సీపీఎం కార్యాలయంలో వైద్యుల సదస్సు

గుంటూరు సీపీఎం కార్యాలయంలో 'వైద్యం- నైతిక విలువలు- సామాజిక బాధ్యత' అనే అంశంపై సదస్సును నిర్వహించారు. ఎమ్మెల్సీ లక్ష్మణరావుతో పాటు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి యాస్మిన్​ పాల్గొన్నారు.

author img

By

Published : Jul 7, 2019, 11:29 PM IST

సీపీఎం కార్యాలయంలో వైద్యుల సదస్సు
సీపీఎం కార్యాలయంలో వైద్యుల సదస్సు

వైద్యం సామాన్యుల దరికి చేరాలని... ఈ వృత్తిని చేపట్టే వారు సామాజిక బాధ్యతగా భావించి వైద్య సేవలు అందించాలని ఎమ్మెల్సీ లక్ష్మణరావు తెలిపారు. డాక్టర్స్ డే సందర్భంగా గుంటూరు సీపీఎం కార్యాలయంలో 'వైద్యం - నైతిక విలువలు - సామాజిక బాధ్యత' అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఎమ్మెల్సీ లక్ష్మణరావుతో పాటు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి యాస్మిన్ పాల్గొన్నారు. జనవిజ్ఞాన వేదిక, ప్రజారోగ్య వేదిక సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సుకు పలువురు వైద్యులు, అభ్యుదయ వాదులు హాజరయ్యారు. ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలను సూచించారు.

సీపీఎం కార్యాలయంలో వైద్యుల సదస్సు

వైద్యం సామాన్యుల దరికి చేరాలని... ఈ వృత్తిని చేపట్టే వారు సామాజిక బాధ్యతగా భావించి వైద్య సేవలు అందించాలని ఎమ్మెల్సీ లక్ష్మణరావు తెలిపారు. డాక్టర్స్ డే సందర్భంగా గుంటూరు సీపీఎం కార్యాలయంలో 'వైద్యం - నైతిక విలువలు - సామాజిక బాధ్యత' అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఎమ్మెల్సీ లక్ష్మణరావుతో పాటు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి యాస్మిన్ పాల్గొన్నారు. జనవిజ్ఞాన వేదిక, ప్రజారోగ్య వేదిక సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సుకు పలువురు వైద్యులు, అభ్యుదయ వాదులు హాజరయ్యారు. ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలను సూచించారు.

ఇదీ చదవండి :

హెలికాప్టర్ షాట్​ నేర్పిన మిత్రునికి ధోని ఏం చేశాడు?

Intro:kit 736

అవనిగడ్డ నియోజక వర్గం, కోసురు కృష్ణ మూర్తి

సెల్.9299999511..

పంట కాలువలో చుక్క నీరు లేక పోయినా , వానదేవుడు కరుణ చూపకపోయినా, కృష్ణాజిల్లా , మోపిదేవి మండలం లో వివిధ గ్రామాల్లో సీడ్ డ్రిల్ ద్వారా వెద పద్ధతిలో సుమారు మూడు వేల ఎకరాల్లో వరి విత్తనాలు వేశారు
రైతుల వాయిస్ బైట్స్


Body:పంట కాలువలో చుక్క నీరు లేక పోయినా , వానదేవుడు కరుణ చూపకపోయినా, కృష్ణాజిల్లా , మోపిదేవి మండలం లో వివిధ గ్రామాల్లో సీడ్ డ్రిల్ ద్వారా వెద పద్ధతిలో సుమారు మూడు వేల ఎకరాల్లో వరి విత్తనాలు వేశారు
రైతుల వాయిస్ బైట్స్


Conclusion:పంట కాలువలో చుక్క నీరు లేక పోయినా , వానదేవుడు కరుణ చూపకపోయినా, కృష్ణాజిల్లా , మోపిదేవి మండలం లో వివిధ గ్రామాల్లో సీడ్ డ్రిల్ ద్వారా వెద పద్ధతిలో సుమారు మూడు వేల ఎకరాల్లో వరి విత్తనాలు వేశారు
రైతుల వాయిస్ బైట్స్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.