ETV Bharat / city

Kottu Satyanarayana: 'ఆలయాలకు ఇచ్చిన భూములు అన్యాక్రాంతం'

author img

By

Published : Apr 20, 2022, 2:02 PM IST

Kottu Satyanarayana: దేవదాయ శాఖలో జరుగుతున్న అవినీతికి అంతం పలకాలని మంత్రి కొట్టు సత్యనారాయణ సూచించారు. భక్తులు కానుకలు ఇచ్చిన భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Minister Kottu Satyanarayana
మంత్రి కొట్టు సత్యనారాయణ
మంత్రి కొట్టు సత్యనారాయణ

Kottu Satyanarayana: దేవదాయ శాఖలో జరుగుతున్న అవినీతికి అంతం పలకాలని.. ఆ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అధికారులకు సూచించారు. తాడేపల్లి సీతానగరంలో దేవదాయ ధర్మాదాయ శాఖ పరిపాలన భవనంలో అధికారులకు పునశ్చరణ తరగతులు నిర్వహించారు. ఈ సమావేశంలో దృశ్య మాధ్యమం ద్వారా మంత్రి ప్రసంగించారు. ఆలయాలకు భక్తులు కానుకల రూపంలో ఇచ్చిన భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని ఆక్షేపించారు.

ఇదీ చదవండి: CM Jagan on nellore leaders disputes: నెల్లూరు జిల్లా వైకాపా నేతల రచ్చపై సీఎం జగన్ ఆగ్రహం

మంత్రి కొట్టు సత్యనారాయణ

Kottu Satyanarayana: దేవదాయ శాఖలో జరుగుతున్న అవినీతికి అంతం పలకాలని.. ఆ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అధికారులకు సూచించారు. తాడేపల్లి సీతానగరంలో దేవదాయ ధర్మాదాయ శాఖ పరిపాలన భవనంలో అధికారులకు పునశ్చరణ తరగతులు నిర్వహించారు. ఈ సమావేశంలో దృశ్య మాధ్యమం ద్వారా మంత్రి ప్రసంగించారు. ఆలయాలకు భక్తులు కానుకల రూపంలో ఇచ్చిన భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని ఆక్షేపించారు.

ఇదీ చదవండి: CM Jagan on nellore leaders disputes: నెల్లూరు జిల్లా వైకాపా నేతల రచ్చపై సీఎం జగన్ ఆగ్రహం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.