ETV Bharat / city

కొవ్వొత్తి ఎగిరిపడి.. రెండు పూరిళ్లు దగ్ధం..

author img

By

Published : May 7, 2022, 10:37 AM IST

Fire accidents: గుంటూరు జిల్లాలో వేర్వేరు ఘటనల్లో మూడు ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో ఐదు పూరిళ్లు దగ్ధమయ్యాయి. మరో 15 ఎకరాల్లో వరిగడ్డి కాలిపోయింది.

Fire accidents
అగ్నిప్రమాదాలు

Fire accidents: గుంటూరు జిల్లా తెనాలి పాండురంగపేటలో అర్ధరాత్రి ఈదురుగాలులకు కొవ్వొత్తి ఎగిరిపడి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో రెండిళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. సుమారు రూ.4 లక్షల వరకు ఆస్తినష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు. మారిస్‌పేటలోనూ మరో అగ్నిప్రమాదం జరిగింది. మూడిళ్లు దగ్ధమయ్యాయి.

చేబ్రోలు మండలం శలపాడు గ్రామంలో ఈదురుగాలుల వల్ల ట్రాన్స్​ఫార్మర్​ నుంచి నిప్పు రవ్వలు ఎగసిపడి సమీపంలోని వరిగడ్డి కుప్పలకు మంటలు అంటుకున్నారు. 15 ఎకరాలకు సంబంధించిన వరిగడ్డి దగ్ధమైందని బాధితులు తెలిపారు. సుమారు రూ.1.5 లక్షల నష్టపోయాయని వాపోయారు.

ఇదీ చదవండి:

Fire accidents: గుంటూరు జిల్లా తెనాలి పాండురంగపేటలో అర్ధరాత్రి ఈదురుగాలులకు కొవ్వొత్తి ఎగిరిపడి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో రెండిళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. సుమారు రూ.4 లక్షల వరకు ఆస్తినష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు. మారిస్‌పేటలోనూ మరో అగ్నిప్రమాదం జరిగింది. మూడిళ్లు దగ్ధమయ్యాయి.

చేబ్రోలు మండలం శలపాడు గ్రామంలో ఈదురుగాలుల వల్ల ట్రాన్స్​ఫార్మర్​ నుంచి నిప్పు రవ్వలు ఎగసిపడి సమీపంలోని వరిగడ్డి కుప్పలకు మంటలు అంటుకున్నారు. 15 ఎకరాలకు సంబంధించిన వరిగడ్డి దగ్ధమైందని బాధితులు తెలిపారు. సుమారు రూ.1.5 లక్షల నష్టపోయాయని వాపోయారు.

ఇదీ చదవండి:

ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య పరీక్షలకు మంగళం.. రోగుల అవస్థలు వర్ణనాతీతం

ఈ లాయర్ అందాలు కేక... హీరోయిన్లకు ఏమాత్రం తగ్గట్లేదుగా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.