ETV Bharat / city

నేటితో ముగియనున్న నాలుగో విడత ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ

author img

By

Published : Feb 16, 2021, 10:25 AM IST

నాలుగో విడత ఎన్నిక నామినేషన్‌ల ఉపసంహరణ గడువు నేటితో ముగియనుంది. మధ్యాహ్నం 3.30 గంటల తర్వాత తుది జాబితాను విడుదల చేయనున్నారు.

ap panchayat elections
ap panchayat elections

నాలుగోవిడత ఎన్నిక నామినేషన్‌ల ఉపసంహరణ గడువు నేటితో ముగియనుంది. మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాల తర్వాత బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితా వెల్లడించనున్నారు. ఈ నెల 21న నాలుగోవిడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. నాలుగో విడతలో 3వేల 299 సర్పంచ్‌ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.


ఇదీ చదవండి

నాలుగోవిడత ఎన్నిక నామినేషన్‌ల ఉపసంహరణ గడువు నేటితో ముగియనుంది. మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాల తర్వాత బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితా వెల్లడించనున్నారు. ఈ నెల 21న నాలుగోవిడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. నాలుగో విడతలో 3వేల 299 సర్పంచ్‌ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.


ఇదీ చదవండి

తెదేపా నేత పల్లా శ్రీనివాసరావు దీక్ష భగ్నం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.