ETV Bharat / city

తెలంగాణలో కొత్తగా 256 కరోనా కేసులు నమోదు

author img

By

Published : Jan 19, 2021, 4:25 PM IST

తెలంగాణలో కొత్తగా 256 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారిన పడి ఇద్దరు మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,92,128 మంది కొవిడ్ బాధితులున్నారు.

covid
తెలంగాణలో కొత్తగా 256 కరోనా కేసులు నమోదు

తెలంగాణలో కొత్తగా 256 కరోనా కేసులు నమోదవ్వగా.. మహమ్మారి బారిన పడి ఇద్దరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,92,128 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ సోకి ఇప్పటివరకు 1,581 మంది మృతి చెందారు. కరోనా నుంచి మరో 298 మంది బాధితులు కోలుకున్నారు.

ఇప్పటివరకు 2,86,542 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 4,005 కరోనా యాక్టివ్ కేసులుండగా.. ప్రస్తుతం 2,283 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 51 కరోనా కేసులు నమోదయ్యాయి.

తెలంగాణలో కొత్తగా 256 కరోనా కేసులు నమోదవ్వగా.. మహమ్మారి బారిన పడి ఇద్దరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,92,128 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ సోకి ఇప్పటివరకు 1,581 మంది మృతి చెందారు. కరోనా నుంచి మరో 298 మంది బాధితులు కోలుకున్నారు.

ఇప్పటివరకు 2,86,542 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 4,005 కరోనా యాక్టివ్ కేసులుండగా.. ప్రస్తుతం 2,283 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 51 కరోనా కేసులు నమోదయ్యాయి.

ఇదీ చదవండి: దిల్లీకి బయలుదేరిన ముఖ్యమంత్రి జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.