ETV Bharat / city

MPTC AND ZPTC ELECTIONS: పరిషత్‌ ఓట్ల లెక్కింపుపై విచారణ వాయిదా

author img

By

Published : Jul 28, 2021, 3:42 PM IST

పరిషత్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై విచారణ ఆగస్టు 4కి వాయిదా పడింది. పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై గతంలో హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం డివిజన్ బెంచ్ ముందు అప్పీల్​కు వెళ్లింది.

MPTC AND ZPTC ELECTIONS
MPTC AND ZPTC ELECTIONS

పరిషత్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై ఆగస్టు 4న విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది. పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై గతంలో హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం డివిజన్ బెంచ్ ముందు అప్పీల్​కు వెళ్లింది. ఈరోజు ధర్మాసనం అప్పీల్​పై విచారణ చేయాలని కోరగా ఆగస్టు 4న వింటామని తెలిపింది. దీంతో ప్రతిష్టంభన కొనసాగినట్లైంది.

సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించకుండా ఏపీ హైకోర్టు సింగల్‌ బెంచ్‌ ఓట్ల లెక్కింపును రద్దు చేసింది. ఈ ఆదేశాలపై ఏపీ ఎన్నికల సంఘం డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించింది. తాజాగా దీనిపై విచారణ వాయిదా పడింది.

పరిషత్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై ఆగస్టు 4న విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది. పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై గతంలో హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం డివిజన్ బెంచ్ ముందు అప్పీల్​కు వెళ్లింది. ఈరోజు ధర్మాసనం అప్పీల్​పై విచారణ చేయాలని కోరగా ఆగస్టు 4న వింటామని తెలిపింది. దీంతో ప్రతిష్టంభన కొనసాగినట్లైంది.

సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించకుండా ఏపీ హైకోర్టు సింగల్‌ బెంచ్‌ ఓట్ల లెక్కింపును రద్దు చేసింది. ఈ ఆదేశాలపై ఏపీ ఎన్నికల సంఘం డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించింది. తాజాగా దీనిపై విచారణ వాయిదా పడింది.

ఇదీ చదవండి:

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల వ్యవహారంలో హైకోర్టు ఆదేశాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.