ETV Bharat / city

కరోనా ఎఫెక్ట్: మద్యం దుకాణాలు బంద్

ప్రజలు జనతా కర్ఫ్యూ పాటించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా బార్లు, మద్యం, కల్లు దుకాణాలను మూసివేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఎక్సైజ్ ​శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.

author img

By

Published : Mar 21, 2020, 11:26 PM IST

liquor shops in ap shutdown tomorrow
మద్యం దుకాణాలు బంద్

జనతా కర్ఫ్యూ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా బార్లు, మద్యం దుకాణాలను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. అన్ని చోట్లా మద్యం దుకాణాలు, బార్లను మూసివేయాలని ఆదేశాలిచ్చింది. ప్రభుత్వ దుకాణాలు, ప్రైవేటు బార్లు, కల్లు దుకాణాలను మూసివేయాలని స్పష్టం చేసింది.

జనతా కర్ఫ్యూ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా బార్లు, మద్యం దుకాణాలను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. అన్ని చోట్లా మద్యం దుకాణాలు, బార్లను మూసివేయాలని ఆదేశాలిచ్చింది. ప్రభుత్వ దుకాణాలు, ప్రైవేటు బార్లు, కల్లు దుకాణాలను మూసివేయాలని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి : కరోనా కట్టడికి ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.