ETV Bharat / city

'తప్పుదారిలో వెళ్తే ఓటమి చవిచూడాల్సిందే'

author img

By

Published : May 29, 2020, 6:31 PM IST

ఎస్ఈసీపై హైకోర్టు వెలువరించిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ అని సీనియర్ న్యాయవాది ప్రసాద్ బాబు అన్నారు.

Lawyer prasad babu comments on high court decision
సీనియర్ న్యాయవాది ప్రసాద్ బాబు

రాష్ట్ర ఎన్నికల కమిషనర్​పై హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదని..., ఇప్పటికైనా ప్రభుత్వం రాజ్యాంగ బద్ధంగా నడుచుకోవాలని సీనియర్ న్యాయవాది డీఎస్ఎస్​వీ ప్రసాద్ బాబు వ్యాఖ్యానించారు. రాజ్యాంగాన్ని దురుద్ధేశపూర్వకంగా వ్యక్తులు గానీ, వ్యవస్ధలు కానీ వాడుకునే ప్రయత్నం చేస్తే న్యాయవ్యవస్థ ముందు ఓటమి చవిచూడాల్సి వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్​పై హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదని..., ఇప్పటికైనా ప్రభుత్వం రాజ్యాంగ బద్ధంగా నడుచుకోవాలని సీనియర్ న్యాయవాది డీఎస్ఎస్​వీ ప్రసాద్ బాబు వ్యాఖ్యానించారు. రాజ్యాంగాన్ని దురుద్ధేశపూర్వకంగా వ్యక్తులు గానీ, వ్యవస్ధలు కానీ వాడుకునే ప్రయత్నం చేస్తే న్యాయవ్యవస్థ ముందు ఓటమి చవిచూడాల్సి వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇవీ చదవండి: హైకోర్టు తీర్పు ప్రకారం మళ్లీ పదవిలోకి వచ్చా: నిమ్మగడ్డ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.