ETV Bharat / city

కొనసాగుతున్న అమరావతి బంద్

author img

By

Published : Feb 22, 2020, 10:18 AM IST

అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న ఆందోళన 67వ రోజుకు చేరింది. పోలీసుల తీరుకు నిరసనగా రాజధాని గ్రామాల్లో రైతులు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. మద్దతుగా వ్యాపారులు దుకాణాలు మూసివేశారు. అత్యవసర సేవలను మాత్రం బంద్ నుంచి మినహాయించారు. మందడం, తుళ్లూరు, కృష్ణాయపాలెం, ఇతర గ్రామాల్లో రైతుల ఆందోళన కొనసాగుతోంది. నిరాహార దీక్షలు చేస్తున్న రైతులకు తెదేపా నేతలతో పాటు వివిధ ప్రజాసంఘాల ప్రతినిధులు సంఘీభావం తెలిపారు.

formers call for amaravathi bandh over capital change
formers call for amaravathi bandh over capital change
ప్రశాంతంగా సాగుతున్న అమరావతి బంద్

ప్రశాంతంగా సాగుతున్న అమరావతి బంద్

ఇదీ చదవండి:

నేడు రాజధాని అమరావతి బంద్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.