ETV Bharat / city

రాష్ట్రంలో.. మధ్యాహ్నం 2.30 వరకు 76.43 % పోలింగ్ నమోదు

author img

By

Published : Feb 17, 2021, 4:04 PM IST

మధ్యాహ్నం 2.30 గంటల వరకు రాష్ట్రంలో 76.43 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. విజయనగరంలో అత్యధికంగా 84.60, విశాఖపట్నంలో అత్యల్పంగా 65 శాతం నమోదైనట్లు ప్రకటించారు.

state polling percentage upto 2.30 pm
రాష్ట్రంలో మధ్యాహ్నం 2.30 వరకు 76.43 శాతం పోలింగ్ నమోదు
state polling percentage upto 2.30 pm
రాష్ట్రంలో మధ్యాహ్నం 2.30 వరకు 76.43 శాతం పోలింగ్ నమోదు

రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మూడో దశ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. మధ్యాహ్నం 2.30 వరకు రాష్ట్రంలో 76.43 శాతం పోలింగ్ నమోదైంది. విజయనగరంలో అత్యధికంగా 84.60, విశాఖపట్నంలో అత్యల్పంగా 65.00 శాతంగా ఉంది. ఇతర జిల్లాల్లో నమోదైన పోలింగ్ శాతం ఈ విధంగా ఉంది.

గుంటూరులో 81.93, కర్నూలులో 79.90, నెల్లూరులో 79.63, కృష్ణాలో 79.60, ప్రకాశంలో 79.31, అనంతపురంలో 78.32, చిత్తూరులో 77.88, శ్రీకాకుళంలో 76.30, తూర్పు గోదావరిలో 72.00, పశ్చిమ గోదావరిలో 70.75, కడపలో 68.42 శాతం చొప్పున పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:

పల్లె తీర్పు: మూడో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు

state polling percentage upto 2.30 pm
రాష్ట్రంలో మధ్యాహ్నం 2.30 వరకు 76.43 శాతం పోలింగ్ నమోదు

రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మూడో దశ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. మధ్యాహ్నం 2.30 వరకు రాష్ట్రంలో 76.43 శాతం పోలింగ్ నమోదైంది. విజయనగరంలో అత్యధికంగా 84.60, విశాఖపట్నంలో అత్యల్పంగా 65.00 శాతంగా ఉంది. ఇతర జిల్లాల్లో నమోదైన పోలింగ్ శాతం ఈ విధంగా ఉంది.

గుంటూరులో 81.93, కర్నూలులో 79.90, నెల్లూరులో 79.63, కృష్ణాలో 79.60, ప్రకాశంలో 79.31, అనంతపురంలో 78.32, చిత్తూరులో 77.88, శ్రీకాకుళంలో 76.30, తూర్పు గోదావరిలో 72.00, పశ్చిమ గోదావరిలో 70.75, కడపలో 68.42 శాతం చొప్పున పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:

పల్లె తీర్పు: మూడో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.